Month: May 2025

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టి ఎఫ్ సి సి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

హైదరాబాద్, మన న్యూస్ :- తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ…

అంగరంగ వైభవంగా కొత్తపల్లి మహాభారత ఉత్సవాలు – అలరించిన భాగవతరిణి సుమతి హరికథ

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపతి ధర్మరాజుల సమేత ఆలయం వద్ద మహాభారత ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు తిరుపతి చెందిన భాగవతారిణి సుమతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథ కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంటున్నాయి..…

గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

వైసీపీకి 2029లో అంత్యక్రియలే: సోమిరెడ్డి

Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

మాజీ ఎమ్మెల్సీ ని కలిసిన నవీన్, భువన్ కుమార్ రెడ్డి లు

మన న్యూస్, తిరుపతి, మే 23:– తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ని శుక్రవారం తిరుపతిలో బిజెపి నేత పి నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు…

శారదమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, మే 23 :– ఆంధ్రప్రదేశ్ సీడప్ (నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల)చైర్మన్,మాజీ ఎమ్మెల్సీ,తెలుగుదేశం పార్టీ తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్చార్జ్ శ్రీ గునిపాటి దీపక్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని బిజెపి నేత నవీన్…

హనుమాన్ సింధూరం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం ఒక్కటే -రామదూత సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్

మన న్యూస్, తిరుపతి, మే 22:- వైశాఖ బహుళ దశమి వీర హనుమాన్ జన్మదిన వేడుకలను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం పేరిట వీర హనుమాన్ జన్మోత్సవంగా గురువారం శ్రీ రామదూత ఫౌండేషన్ అధ్యక్షుడు, శ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో…

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు యు బి ఐ ప్రోత్సాహం…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్):ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రాయితీ రుణాల మంజూరుతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం వెలుగు స్త్రీ శక్తి భవనం లో…