Category: ఆంధ్రప్రదేశ్

మదర్ ల్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ కంట్రోల్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండలో.ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ వారు హెచ్ఐవి ఎయిడ్స్ సమాచారం గురించి అవగాహన…

వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లలితకుమారి

చిత్తూరు,మనధ్యాస, అక్టోబర్ 2 పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధిష్టానం నియమించింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ పదవి రావడానికి సహకరించిన అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి…

టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక వైద్య బృందం సహకారంతో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు…

పాకాల వైస్సార్సీపీ నాయకుడు రామలింగయ్యను పరామర్శించిన మండల అధ్యక్షులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- పాకాల గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు శెట్టి రామలింగయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆదిమూలపు సురేష్ యువసైన్యం ఆధ్వర్యంలో…

గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యం పెంపొందించుకోవాలి – జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ క్రీడాకారులు నిరంతర అభ్యాసంతో వాలీబాల్ నైపుణ్యం పెంపొందించుకోవాలని జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు పిలుపునిచ్చారు. పాకలలో జూనియర్ వాలీబాల్ క్రీడాకారుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి…

పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ సోమరాజు పల్లి గ్రామపంచాయతీ లోని సచివాలయంలోఎన్టీఆర్ భరోసా స్పోజ్ పింఛన్ల పంపిణీ మరియు పంచాయితీ పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య…

మహా కుంభాభిషేకానికి జ్యోతుల శ్రీనివాస్ కు ఆహ్వానం..

శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరంమండలం సిద్ది వారి పాలెం లో గల ఆంద్రా శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద అక్టోబర్ నెలలో నిర్వహించే మహా కుంభాభిషేకం, మహా కోటిబిల్వార్చన పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ధర్మకర్త కుసుమంచి…

నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో…మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులతో జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు

మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 30: నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో…

శ్రీ పీఠం అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి కుటుంబం..

శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ శ్రీ పీఠం లో విజయదశమి దేవీ శరన్న నవరాత్రులు సందర్భంగా జరుగుచున్న మహాశక్తి యాగం, హెూమములు, విశేష పూజ,శతకోటి కుంకుమ పూజ, లక్ష నిమ్మకాయల పూజలో ప్రత్తి పాడు నియోజకవర్గ వైయ స్సార్…

నెల్లూరు రూరల్ ఉమారెడ్డి గుంటలో జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 30: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు ఉమ్మారెడ్డిగుంట లో మంగళవారం జీ.ఎస్‌.టీ. 2.0 సంస్కరణల పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రజా…