Category: ఆంధ్రప్రదేశ్

కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా విభాగాలు.

మన ధ్యాస, చిత్తూరు, సెప్టెంబర్-19 కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మదనపల్లె మెడికల్ కళాశాల ప్రాంగణంలో కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా, మరియు అనుబంధ విభాగాలు. జగన్మోహన్…

రాష్ట్ర విఆర్ఎల సంఘం పిలుపుమేరకు తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ధర్నా

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ ఏలేశ్వరం మండల తాసిల్దార్ ఆఫీస్ వద్ద రాష్ట్ర విఆర్ఎల సంఘం పిలుపుమేరకు స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వద్ద వీఆర్ఏ ల డిమాండ్ల కొరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది.…

నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సిహెచ్ రవి కుమార్ వర్మ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనంగా…

వైభవంగా అమ్మవారి రథోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దసరా నవరాత్రులు ఉత్సవాలు భాగంగా స్థానిక దెబ్బల పాలెం రామాలయం వద్ద ఆకుల అప్పారావు(దాస్ గురుభవాని) పండూరి నరసింహమూర్తి(సిద్ధాంతి)ఆర్థిక సహాయంతో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.అమ్మవారిని పుష్పలతో అలంకరణ…

సమాజం పట్ల బాధ్యత కలిగి మీ జీవన శైలిని మార్చుకోండి …!

_______________________________________ శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- సమాజం పట్ల బాధ్యత కలిగి మీ ప్రత్యేక జీవన శైలిని మార్చు కోవాలని అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి బాబు బృహన్నలకు సూచించారు. జాతీయ రహదార్లపై వ్యభిచరించడం నిషేధం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం,…

పాఠశాలకు ప్రింటర్ బహూకరించిన పూర్వ విద్యార్థిని…ఎస్.సాయి మనస్విని

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కుమారి ఎస్. సాయి మనస్విని తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా తాను చదివిన సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి…

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ను ఘనంగా సత్కరించిన కాణిపాకం దేవస్థానం నూతన చైర్మన్ మణినాయుడు

పూతలపట్టు సెప్టెంబర్ 19 మన ద్యాస కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్‌గా రెండవసారి ఎన్నికైన మణినాయుడు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఉదయం విజయవాడలో ఎమ్మెల్యే మురళీమోహన్‌…

బాలికలకు రక్షణ, అభివృద్ధి ప్రాముఖ్యం..

బేటి బచావో- బేటి పడావోపై అవగాహన కల్పించిన జిల్లా పి.ఓ. జాగరపు విజయ… శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- బాలికలకు రక్షణ మరియు అభివృద్ధి ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్…

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన మణి నాయుడు

కాణిపాకం సెప్టెంబర్ 18 మన ద్యాస కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవ సారి ఎన్నికైన మణి నాయుడు వరసిద్ధి వినాయక స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు ఏఈఓ…

గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…