Category: ఆంధ్రప్రదేశ్

కొలువుతీరిన శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం..

శంఖవరం మనధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువతీరింది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వజ్రకూటం లో శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రెసిడెంట్…

స్కేటింగ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థి దక్ష బక్షి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ స్కేటింగ్ సెలక్షన్ పోటీలలో సింగరాయకొండకు చెందిన “స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్” విద్యార్థి దక్ష బక్షి ప్రావీణ్యం చూపి జిల్లా స్థాయిలో 2వ బహుమతి…

కనుమళ్ల గ్రామ పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్” కార్యక్రమంలో కనుమళ్ల గ్రామ పంచాయతీకి గౌరవప్రదమైన అవార్డు లభించింది. స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన కనుమళ్ల పంచాయతీకి జిల్లా కలెక్టర్ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా అవార్డును…

పాత సింగరాయకొండలో గిరిప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 7.30 గంటలకు మెట్ల మార్గం వద్ద నుండి ప్రారంభమైన…

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పరామర్శించిన సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని సింగరాయకొండ మండల వైసీపీ…

జిఎస్టి తగ్గించడం ద్వారా ప్రజలలో ఖర్చు తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుంది.. ఎమ్మెల్యే

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో, జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, జనసేన నేత మెడిశెట్టి బాబి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు జ్యోతుల…

గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరిన స్పార్క్ ఫౌండేషన్ ప్రతిభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: డెహ్రాడూన్ వైల్డ్ జై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ పర్యావరణ, అరణ్య మరియు వాతావరణ మార్పుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ సమక్షంలో నిర్వహించిన జాతీయ స్థాయి…

ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

తవణంపల్లి అక్టోబర్ 7 మన ద్యాస తవణంపల్లి మండలం, అరగొండ గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఆటో డ్రైవరు సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి…

నెల్లూరులో సూపర్ జీఎస్టీ …సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమం

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 6:నెల్లూరు లో సేల్ టాక్స్ బార్ అసోసియేషన్ సహకారంతో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ— సూపర్ సేవింగ్స్ పై రేపు (బుధవారం) సాయంత్రం ముత్తుకూరు రోడ్ లోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో…

“వన్యప్రాణుల సంరక్షణ – మనందరి బాధ్యత”

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ది. 02.10.2025 నుండి 08.10.2025 వరకు నిర్వహించే “వన్యప్రాణి వారోత్సవాలు” లో భాగంగా సోమవారం శంఖవరం మండలం కొంతంగి కొత్తూరులో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏలేశ్వరం రేంజ్ పరిధిలో…