స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న శంఖవరం కేజీబీవీ..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలో గలకస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించినట్లు కెజిబివి ప్రత్యేక అధికారిణి బాల మణికుమారి పేర్కొన్నారు. కాకినాడలోని కళాక్షేత్రంలో సోమవారం జరిగిన…