Category: ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుంది…

శంఖవరం/ మనధ్యాస ప్రతినిధి (అపురూప్) :కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుందని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ రాజా ముందంజలో ఉన్నారనిప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల…

ప్రజా రవాణాల్లో ఆర్టీసీ బస్సులు తర్వాతే ఆటోలే కీలకం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం ,అక్టోబర్ 8:- *బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీ గ్రాండ్ సక్సెస్. – *ఆటోలో ప్రయాణించిన వేమిరెడ్డి దంపతులు. – *కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్టంలో రహదారులపై గుంతలు పూడ్చడానికి 1400…

ప్రతి ఇంటికి జీఎస్టీ 2.0 ఫలాలు అందాలి ………..నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 8 :* జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో దేశాభివృద్ధికి బాటలు- కేంద్రం మన కోసం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు జీఎస్‌టీ 2.0-* ప్రజలు నిత్యం ఉపయోగించే అన్నివస్తువులపై తగ్గిన రేట్లు- *ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు…

అటల్ పెన్షన్ యోజన – భవిష్యత్‌ భద్రతకు ఆధారం…

శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): సామాన్య మద్య తరగతి ప్రజానీకానికి రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రతను కల్పించడమే అటల్ పెన్షన్ యోజన పథకం ప్రధాన ఉద్దేశమని ఎస్‌.ఎల్‌.బి‌.సి‌. ఎ.జి.ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల జయ…

“సూపర్ GST సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమం విజయవంతం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక కే.జీ.బీ.వీ విద్యాలయంలోమంగళవారం మరియు బుధవారం రోజులలో “సూపర్ GST సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అప్పలరాజు,…

పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగివుండాలి.

పిల్లలు మానసిక వత్తిడికి దూరంగా దూరంగా ఉండాలి. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపద్యం లో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు మానసికంగా అవగాహన పెంచుకుని పటిష్ట మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండే…

విద్య తోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపు. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాతో పాటు క్రీడానైపుణ్యం మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు,చెన్నిపాడు హెచ్.ఎం ఎ.…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో కరపత్రాల ఆవిష్కరణ.

బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి…

టిడిపి నేతల వినతిపత్రం – చిత్తూరు జిల్లా ఎస్పీకి సమర్పణ

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :‎చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.‎వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:‎2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై…

సూపర్ జీఎస్టీతో విద్యార్థులకు లబ్ధి

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 7: జీఎస్టీ 2.0లో విద్యారంగానికి గణనీయమైన ఉపశమనం కలిగించడం హర్షణీయమని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత అన్నారు. స్టేషనరీ వస్తువులపై భారీగా పన్ను తగ్గించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు లబ్ధి పొందుతారని ఆమె పేర్కొన్నారు.…