Category: ఆంధ్రప్రదేశ్

బాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు వైసిపి ఇంచార్జ్…

సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు చేపట్టండి..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీడీవో ఏ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ పర్వత గుర్రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పర్వత రాజబాబు…

అధిక బరువులు, పట్టించుకోని నాధులు, నిత్యం ప్రమాదాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ : అనుమతికి మించిన బరువులు, వాటిని లాగలాక ఒరిగిపోతున్న టిప్పర్ లారీలు, రోడ్డుపై ఎవరున్నా నాకేంటి అంటూ నడుపుతున్న వాహన డైవర్లు, బలవుతున్న మనుషులు, జంతువులు నిత్య పోరాటాలు ప్రజా సంఘాలు, ఎన్నో ఫిర్యాదులు…

శంఖవరంలో ఎన్.ఎస్ 1 పోజిటివ్ డెంగీ కేసు నమోదు…

శంఖవరం,మన న్యూస్ ప్రతినిధి (అపురూప్)______________________________________________ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలోని అంబేద్కర్ నగర్ లో ఒకరికి అనుమానస్పద డెంగీ కేసు నమోదు అయ్యింది. ఈమెకు తొలుత రౌతులపూడి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం…

డికే.చెరువులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ‌ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి…

హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, సాంప్రదాయంగా హస్త కళల కుటుంబం నుంచి వస్తున్న వారినీ ఇంకా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్

వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సోహించాలి, హస్త కళలు అంతరించి పోకూడదనేది ముఖ్యమంత్రి లక్యం – ఏ.పి. హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మన న్యూస్,తిరుపతి :- హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు…

అన్నిదానాలు కన్నా రక్త దానం మిన్న – మాతృభూమి సేవాసంఘం కార్యదర్శి గోపాలరావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 2:- అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని విజయనగరం మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు పేర్కొన్నారు. బుధవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం మాతృభూమి…

గిరిజనులకు డోలీలు మోత తప్పడం లేదు

మన న్యూస్ సాలూరు జూలై 3:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస పంచాయతీ ఎగువ కాషాయవలస గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కూనేటి శ్యామల 45 సం” ను వాంతులు విరోచనాలు జ్వరం అపస్మార్క్ స్థితిలో ఉన్న ఆశా…

తిక్కవరం గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్

సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిల్లకూరు, బుధవారం: చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామాన్ని బుధవారం గూడూరు శాసనసభ్యులు పి. సునీల్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “సుపరిపాలన ముందడుగు” కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను నిర్వహించారు. ఈ…

విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత

గూడూరు, మన న్యూస్ :- AIIEA యూనియన్ 75 వ వారోత్సవాల సందర్భంగా బుధవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు లోని గిరిజన కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో నోట్ బుక్స్ పెన్సిల్ పెన్నులు పలకలు బలపాలు మరియు దుప్పట్లు పంచినాము ఈ…