ముద్రగడ తో దాడిశెట్టి రాజా భేటీ…
శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కాకినాడ జిల్లా కిర్లంపూడి లో మంగళవారం మాజీ మంత్రి వైసీపీ పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం తో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా భేటీ అయ్యారు. ముద్రగడ నివాసం లో…