పరిశ్రమలలో రసాయనిక ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన జాగ్రత్త చర్యలు పాటించాలి – గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా

గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్మాగారాల విభాగం ఆధ్వర్యం లో గూడూరు డివిజన్ స్థాయి ఎల్‌సిజి కమిటీ(రసాయన ప్రమాదాలు- అత్యవసర ప్రణాళిక, సంసిద్ధత, ప్రతిస్పందన సమూహం) సమావేశం మంగళవారం సబ్ కలెక్టర్, ఎల్ సీ జీ చైర్మన్ రాఘవేంద్ర…

యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించండి..ఇంటింటికి తిరిగి “ఫ్రైడే”డ్రై డే పై అవగాహన కార్యక్రమంసబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య

మన న్యూస్,రేణిగుంట జూలై 23:– దోమల వలన కలిగే వ్యాధుల నివారణకు” ఫ్రైడే”డ్రై డే”కచ్చితంగా పాటించాలని కోరుతూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. మంగళవారం తారక రామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

16వ సచివాలయంలో P4 అవగాహనా సదస్సు – పాల్గొన్న మాజీ కౌన్సిలర్ లు చెంచురామయ్య, ఇశ్రాయేల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం గూర్చి అవగాహన సదస్సు 16వ సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆ ఏరియా మాజీ కౌన్సిలర్లు…

గూడూరు మండలంలో పొలం పిలుస్తోంది

గూడూరు, మనం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను రామలింగాపురం మరియు మిట్టాత్మకూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది.. వ్యవసాయ అధికారి , గూడూరు వి. రమేష్ మాట్లాడుతూ పంట కి అవసరమైన మేరకే…

10 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె…. సి.ఐ.టి.యు.

గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో ఏడాది దాటి పోతున్నా నిర్లక్ష్యం వహిస్తూ నిర్దిష్టమైన హామీలు, ఒప్పందాలకు సంబంధించిన జి.ఓ. లు అమలు చేయకపోవడంతో రాష్ట్ర జిల్లా కమిటీ లో…

గూడూరు మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోండి.నిరసన తెలియజేసిన సి.ఐ.టి.యు నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ.టి.యు నాయకులు మంగళవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు…

కిశోర బాలికల వికాసంపై అవగాహన సదస్సు

మాట్లాడుతున్న ఐ సి డి ఎస్ సీ డిపివో మహబూబ్ గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలంలోని పారిచర్ల రాజుపాళెం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం నందు మంగళవారం కిశోర బాలికల వికాసంపై ఐసిడిఎస్‌ సిడి పివో మెహబూబ్ ఆధ్వర్యంలో…

గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ లకు నూతన పాలకవర్గాల బాధ్యతల స్వీకరణ….

రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డీలు ….… ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మాధురి, లక్ష్మీ లు గూడూరు,మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ లకు 2025-26 సేవా సంవత్సరమునకు…

జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో,వివేకానంద సేవా సమితి సభ్యులు, రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి…

హరిహర వీరమల్లు విజయానికి పూజలు నిర్వహించిన వరుపుల తమ్మయ్య బాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి మెయిన్ సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ…

You Missed Mana News updates

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన