Category: ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రకోటి సదాశివం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కడప మహానాడులో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి…

కడప మహానాడు సక్సెస్..మహానాడు కు విచ్చేసిన నాయి బ్రాహ్మణులందరికీ పాదాభివందనం…టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతమైందని, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు…

ఎస్ ఆర్ పురం 32వ మహాభారత ఉత్సవాలు ప్రారంభం

ఎస్ఆర్ పురం,మన న్యూస్ :- ఎస్ ఆర్ పురం మండలం ఎస్ ఆర్ పురం శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి ఆలయం వద్ద 32వ మహాభారత ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైంది శుక్రవారం ఉదయం ఎస్ఆర్ పురం మహాభారత యజ్ఞం నిర్వహించారు…

కిషోరి బాలికలకు వేసవి శిక్షణా తరగతులు

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై…

మానవసేవవే మాధవసేవ— ఫాదర్ థామస్ సగిలి

పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో…

నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.నెల్లూరు జిల్లా నూరు బాషా/ దూదేకుల బిసి ,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…

దళిత యువకులను చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్

మన న్యూస్ సింగరాయకొండ:-తెనాలి పట్టణంలో దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై మోకాళ్లపై అరికాళ్ళపై కొడుతూ పోలీసులు చిత్రహింసలుపెట్టడాన్ని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ ,మోహన్, జై భీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు ,ముస్లిం…

ఆధార్ నమోదు సెంటర్లో నిలువు దోపిడి

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు పంచాయతీ గ్రామ సచివాలయం 2 లో ఈనెల 26వ తేదీన నెల్లూరు ఐసి డిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆధార్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయమణి గారు చెప్పినప్పటికీ…

చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి……. జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:*లైంగిక వేధింపులను ఇక పై అస్సలు సహించరాదు.*విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి పోలీసు యంత్రాంగం తో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరంకడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం…

ప్రజల కోసం న్యాయవాదులు పనిచేయాలి హైకోర్టు న్యాయమూర్తి డా జస్టిస్ మన్మధరావు

మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండల ప్రజల ఆధ్వర్యంలో గంజివారి కల్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ విభాగం సివిల్ జడ్జి కోర్టు సింగరాయకొండలో ఏర్పాటు చేయుటకు విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి డా.జస్టిస్ కె మన్మధరావును ఘనంగా…