నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.నెల్లూరు జిల్లా నూరు బాషా/ దూదేకుల బిసి ,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థులకు 2024– 25 ప్రతిభ ప్రోత్సాహ పుష్కరాలు గురించి నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షేక్ సలీమ్ మాట్లాడుతూ…… మే 31 శనివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు నూర్ భాషా విద్యార్థివిద్యార్థులకు బి. ఎం .ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి ,ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహకారంతో బిఎంఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్ 900 మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేదరు అని అన్నారు.నూర్ భాషా సంఘ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగస్తులు, మహిళలు అత్యధికంగా పాల్గొని ప్రతిభ పురస్కారాలు కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా నూర్ భాషా సంఘం తరఫున కోరుచున్నాము అని అన్నారు.జిల్లా ఎంప్లాయిస్ అధ్యక్షులు షేక్ ఖాజావలి మాట్లాడుతూ…… నూర్ భాషా విద్యార్థి విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహ పురస్కారాలు 2024- 25 సంవత్సరము గాను ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. ప్రతి సంవత్సరం నూర్ భాషా విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహక పరిష్కారాలు ఇస్తున్నాము ,ఈ సంవత్సరం కూడా నూర్ భాషా విద్యార్థి విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహ పురస్కారాలు ఇవ్వదల్చాము అని అన్నారు.ఈ ఈ ప్రతిభ ప్రోత్సాహక పురస్కారాలు వలన విద్యార్థులకు పోటీ తత్వం కలుగుతుంది ,తద్వారా విద్యార్థులు ప్రతిభావంతులు అవుతారు అని అన్నారు. కనుక ఈ కార్యక్రమమునకు విద్యార్థులు వారి తల్లితండ్రులు అందరు విచ్చేసి జయప్రదం చేయవలసిన కోరుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ సలీమ్, గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి, ఎంప్లాయ్ అధ్యక్షులు షేక్ ఖాజావలి ,నూరు భాష నాయకులు షేక్ మస్తాన్ (అగ్ని), షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి