చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రకోటి సదాశివం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కడప మహానాడులో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. బార్బర్ షాపులకు ఉచిత విద్యుత్ తో పాటు, దేవాలయ పాలకమండలిలలో చోటు కల్పించాలని ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి జీవితాంతం నాయి బ్రాహ్మణ సోదరి సోదరీమణులందరూ రుణపడి ఉండాలని చెప్పారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా నాయి బ్రాహ్మణులు రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని రుద్రకోటి సదాశివ గుర్తు చేశారు. ఏదిఏమైనా కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు నాయి బ్రాహ్మణులలో మరింత ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి