ప్రజల కోసం న్యాయవాదులు పనిచేయాలి హైకోర్టు న్యాయమూర్తి డా జస్టిస్ మన్మధరావు

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల ప్రజల ఆధ్వర్యంలో గంజివారి కల్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ విభాగం సివిల్ జడ్జి కోర్టు సింగరాయకొండలో ఏర్పాటు చేయుటకు విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి డా.జస్టిస్ కె మన్మధరావును ఘనంగా పౌర సన్మానము చేశారు.

ఈ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి డా జస్టిస్ మన్మధరావు మాట్లాడుచు కోర్టు ఏర్పాటుతో నా వృత్తి దర్మం నేను పాటించానన్నారు.తన న్యాయవాద వృత్తి ప్రారంభం నుండి సామాజిక స్పృహతో, అభ్యుదయ భావాల ఉన్నానని అదే క్రమంలో హైకోర్టు న్యాయమూర్తిగా తక్కువ సమయంలో పదమూడు వేల కేసులకు తీర్పు ఇచ్చానని తెలియజేసారు.

న్యాయవాదులు కూడా తమ కేసుల విషయంలో త్వరితగతిన అయ్యే విధంగా చూసుకోవాలన్నారు.
సింగరాయకొండ కోర్టు ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకోని మాత్రమే ఏర్పాటు చేశామని, ఈ అంశంలో హైకోర్టు మరియు ప్రభుత్వం సహాయ సహకారాలతో అందించాయని అన్నారు.
కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు సభకు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా శ్రీ పంగులూరి గోవిందయ్య,
ప్రముఖ చారిత్రక పరిశోధకులు కొంపల్లి సుందర్,ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు నూకసాని సుబ్బారావు, న్యాయవాది మేకల రామ్మూర్తి మరియు సింగరాయకొండ మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు వచ్చి డా. జస్టిస్ కె మన్మధరావును సన్మానించుకున్నారు.

  • Related Posts

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    మన న్యూస్ పాచిపెంట జూన్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నాణ్యమైన సరుకులు అందించాలని కోరుతూ పద్మాపురం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

    చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్