కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్.టి.యు సముచిత స్థానం
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-6 యాదమరి మండలంలో ఇటీవల బదిలీపై చేరిన ఉపాధ్యాయులకు పి.ఆర్.టి.యు సముచిత గౌరవం, వారి పాత్రకు తగ్గ బాధ్యతలు అప్పగించినట్లు మండల అధ్యక్షులు ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.సురేష్ రెడ్డి తెలిపారు. కె.ఆర్.పి హైస్కూల్ విభాగం కార్యదర్శిగా…