ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత
మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29: ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి…
డీఎస్సీ ఎంపిక జాబితాలు వెంటనే విడుదల చేయాలి : రాష్ట్రోపాధ్యాయ సంఘం డిమాండ్
మన ధ్యాస చిత్తూర్ ఆగస్ట్-28 డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఎంపిక జాబితాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలలో జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన…
జిల్లా పరిషత్ పాఠశాల లో ఎయిడ్స్ నివారణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-28 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…
తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…
అప్పులు కట్టలేక వ్యక్తి మృతి
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి…
ఎన్.పి.సావిత్రమ్మ మహిళా కళాశాలలో బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణనికి భూమి పూజ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్
మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం ఆగస్ట్-21 ప్రస్తుత సమాజంలో బాలికలకు విద్య అత్యంత కీలకమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్.పి. చెంగల్రాయ నాయుడు బీసీ…
ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపదలే
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-21: జానపద దినోత్సవం సందర్భంగా జానపద పాటల మాసొస్తవ కార్యక్రమంలో భాగంగా మనసంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జానపద పాటల పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జిల్లా…
ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలి aతవణంపల్లె ఎసై చిరంజీవి
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-21 వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని తవణంపల్లె ఎస్ ఐ చిరంజీవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రతి గ్రామములోని నిర్వాహకులు…
పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భూమి పూజ
మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-21 పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం పూతలపట్టు మండల కేంద్రంలోని పోలీసు స్టేషను సమీపంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన అన్న క్యాంటీన్…
పేటమిట్టలో జాబ్ మేళాను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్
మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20 పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు…