పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

చిత్తూరు, మన ధ్యాస నవంబర్-30: మాపాక్షి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందించి, సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శప్రాయంగా పని చేసిన సి. రవీంద్రనాథ్ రెడ్డి కి నేడు పదవీ విరమణ సందర్భంగా పి.ఆర్.టి.యు పక్షాన ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.యం. గిరిప్రసాద్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె. కనకాచారి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. విజయ భాస్కర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. నరేంద్ర రెడ్డి తదితరులు రవీంద్రనాథ్ రెడ్డి కి పూల బొకే మరియు శాలువా అందజేసి సత్కారం చేపట్టారు. నిరంతరం నిబద్ధత, క్రమశిక్షణ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి చేయూతనిచ్చిన రవీంద్రనాథ్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి మార్గదర్శకంగా నిలిచిన ఆయన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు అభినందించారు. సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం