పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్‌ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్‌లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన లక్ష్మిప్రసాద్ ని పి.ఆర్.టి.యు నాయకులు శాలువ, మోమెంటో, పూలహారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గిరిప్రసాద్, కనకాచారి, జిల్లా నాయకులు విజయభాస్కర్ రెడ్డి, నరేంద్రరెడ్డి, షకీల్, రమేష్, అలాగే జిల్లా కౌన్సిలర్ సి. రమేష్, యాదమరి మండల నాయకులు శివప్రసాద్, బి. సురేష్ రెడ్డి, ఆనంద పిళ్లై, హరికృష్ణ, లతరమణి, లీలారాణి మండల కోశాధికారి తులసిప్రసాద్ నాయుడు, విశ్వనాధ్, సి. త్రివేణి తదితరులు పాల్గొన్నారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవలను స్మరిస్తూ నాయకులు అభినందనలు తెలియజేశారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం