దిగువమాగం సచివాలయంలో మలేరియా పై అవగాహన కల్పించిన జిల్లా మలేరియా అధికారి

తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-26 : గ్రామీణ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ శుక్రవారం తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా ఉన్న దిగువమాగం సచివాలయం తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలో ఉన్న…

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి ఘనంగా

ఐరాల మన ధ్యాస సెప్టెంబర్-25 చిత్తూరు జిల్లా ఐరాల మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ స్థానిక…

ఆరోగ్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు

తవణంపల్లె, మన ధ్యాస సెప్టెంబర్ 25: తవణం పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పల్లెచెరువు గ్రామంలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్,…

ఆరోగ్య శిబిరాలు – స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్

తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-24 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మత్యం సచివాలయం పరిధి లోని, నల్లిచెట్టిపల్లె, మత్యం, తెల్లగుండ్లపల్లె గ్రామాలలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలలో గ్రామ…

జోన్నగురకల గ్రామంలో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ ఆరోగ్య శిబిరం

తవణంపల్లి: మన ధ్యాస సెప్టెంబర్-23 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జొన్నగురకల సచివాలయ పరిధిలోని జోన్నగురకల గ్రామంలో “స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు విభిన్న రకాల ఆరోగ్య…

కరువు భత్యం, మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్.టి.యు డిమాండ్

చిత్తూరు రూరల్ మన ధ్యాస సెప్టెంబర్-16‎చిత్తూరు రూరల్ మండలంలోని సికేపల్లి, బంగారెడ్డిపల్లి, నర్సింగరాయనపేట, తాళంబేడు, చెర్లోపల్లి, ఏం అగ్రహారం, దొడ్డిపల్లి తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం…

నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్

గుడిపాల మన ధ్యాస సెప్టెంబర్-16 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జెడ్‌పి హెచ్‌ఎస్ నరహరి పేట, శ్రీరంగంపల్లి, బొమ్మసముద్రం, కమ్మతిమ్మపల్లి తదితర పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

చిత్తూరు మన ధ్యాస సెప్టెంబర్-13: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఉపాధ్యాయులందరూ డాక్టర్ సర్వేపల్లి…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 9: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ రోజు సూర్య ప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలవిరాట్ కు…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?