Author: N Prathap Reddy

యాదమరి పర్యటనలో ఆర్.జె.డి — విద్యా ప్రమాణాలపై సంతృప్తి

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 ‎ప్రాంతీయ సంచాలకులు (ఆర్.జె.డి) డి. శ్యాముల్ యాదమరి మండలాన్ని సందర్శించి కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న వంద రోజుల కార్యక్రమం నిర్వహణ, బోధనా…

100% ఉత్తీర్ణతే లక్ష్యం – పదవ తరగతి 100 డేస్ ప్రోగ్రామ్‌పై ప్రత్యేక పర్యవేక్షణ

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న 100 డేస్ ప్రోగ్రామ్లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ పి. చంద్ర, డిప్యూటీ ఎంపీడీవో (జీసిడబ్ల్యూఎస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొటాలం…

చిత్తూరు నూతన డి.ఇ.ఓను కలసిన పి.ఆర్.టి.యు బృందం

చిత్తూరు, మన ధ్యాస డిసెంబర్ 17 చిత్తూరు జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డి.ఇ.ఓ)గా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర ప్రసాద్ ని పి.ఆర్.టి.యు చిత్తూరు జిల్లా శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పి.ఆర్.టి.యు…

మండల స్థాయి సైన్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-17 యాదమరి మండలంలోని విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో మండల స్థాయి సైన్స్ ప్రదర్శనను యాదమరి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలల నుంచి…

డివిజన్ స్థాయిలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన యాదమరి టీం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-14 విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్‌లో యాదమరి మండల జట్టు ఘన విజయం సాధించింది. పూతలపట్టు టీంపై 67 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు అడుగుపెట్టిందని జట్టు కెప్టెన్…

కడపలో నిర్వహించిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం – ఉపాధ్యాయ సమస్యలపై చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్లు

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-12 కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…

బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-8 యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె ప్రాధమికోన్నత పాఠశాలలో ఆదర్శ సేవాభావంతో కూడిన కార్యక్రమం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుడు పి. సోమశేఖర్ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని, బడిలోని 50 మంది విద్యార్థులకు భోజనానికి ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు అలాగే…

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌.…

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-6 యాదమరి మండలంలో ఇటీవ‌ల బదిలీపై చేరిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత గౌరవం, వారి పాత్రకు తగ్గ బాధ్యతలు అప్పగించినట్లు మండల అధ్యక్షులు ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.సురేష్ రెడ్డి తెలిపారు. కె.ఆర్‌.పి హైస్కూల్ విభాగం కార్యదర్శిగా…

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-6: పదవ తరగతి విద్యార్థుల పరీక్షల తర్పీదు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వందరోజుల కార్యక్రమం పురోగతిని పరిశీలించేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డి.ఒ. పి. వీరేంద్ర ఈరోజు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా…