ప్రమాదవశాత్తు గాయపడిన గంగులవారి చెరువుపల్లికి చెందిన జనసేన కార్యకర్త చిన్న పెంచలయ్యకు ఆర్థిక సహాయం చేసిన : కొట్టే వెంకటేశ్వర్లు, కాకు మురళీకృష్ణ,.!!

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

ఉదయగిరి మండలం, గంగులవారి చెరువుపల్లి గ్రామం కి చెందిన తమ్ములూరి చిన్న పెంచలయ్య గత వారం నందిపాడు దగ్గర ప్రమాదం జరిగి చెన్నై లోని విజయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఈ విషయాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు తెలుసుకొని గంగులవారి చెరువుపల్లె లోని వారి కుటుంబ సభ్యులను కలుసి చిన్న పెంచలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి విచారించి కాలుకి ఆపరేషన్ చేయాలని వారు తెల్పడంతో వైద్య ఖర్చుల కొరకు తక్షణ సహాయంగా 10వేల, జనసేన పార్టీ అడ్వైకేట్ కాకు మురళీ కృష్ణ అడ్వైకేట్ బార్ అసోసియేషన్ తరుపున 10 వెలు రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జనసేన పార్టీ కి చెందిన చిన్న పెంచలయ్య ప్రమాదవశాత్తు గాయపడటం చాలా బాధాకరమని, ప్రమాదంలో కాళ్ళకు తీవ్రమైన గాయాలు కావడం జరిగిందని, జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి ఒక 20 వేలు తక్షణ సాయంగా అందించడం జరిగిందని పెంచలయ్య త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాని, వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి సహాయం అందేలా కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు కల్లూరి సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు అనంతశెట్టి ఏడుకొండలు, ఇతర మండలాల అధ్యక్షులు పాలిశెట్టి శ్రీనివాసులు, రసూల్ పటాన్, రవి కుమార్, జనసేన ఉదయగిరి మండల నాయకులు కుర్ర కృష్ణ, పసుపులేటి తిరుపతయ్య, పెట్లు కిరణ్ కుమార్ జనసైనికులు నేరుకట్టు కృష్ణ, విష్ణు, వెంకటేశ్వర్లు, హరి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :/// ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.