మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??


కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సమీక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుండి తెలియజేయాల్సిన అంశాలు ఇలా ఎన్నో,ఎన్నెన్నో, ఉంటాయి. అంతేగాక మండల సమావేశానికి ప్రభుత్వం కొంత నగదు ఖర్చు పెడుతుంది. అన్ని విషయాలు మండల సర్వసభ్య సమావేశానికి గర్హాజరు కావడం అంటే ఓ పథకం ప్రకారం అయినా అయి ఉండాలి. లేదంటే అక్కడ చెప్పేది మేమే వినేది ఏముందిలే అని అయినా అనుకోని ఉండాలి. ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమావేశాలకు తప్పక హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా బాధ్యత కలిగిన అధికారులు సమావేశాలకు హాజరై తాము చేసిన పనులను ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు సభ్యులకు వివరించాల్సిన అధికారులు ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరందరూ ఇకనైనా మారుతారు లేక ఏమవుతుందిలే మన గురించి అనుకునేది ఎవరు లే అని సరిపెట్టుకుంటారు వేచి చూడాలి మరి??

  • Related Posts

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో…

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    మన న్యూస్ సింగరాయకొండ:- గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

    లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

    లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

    రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

    రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి