విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు 50వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలయోగినగర్ మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 6,000₹ రూపాయలు విలువ చేసే నోటు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి జీవితంలో బాల్యం ఎంతో విలువైందని, మొక్క ఎదుగుదలలో ఏ విధంగా జాగ్రత్త వహిస్తామో,అదేవిధంగా పిల్లల మానసిక, వ్యక్తిత్వం ఎదుగుదలకు బాల్యంలోనే మంచి పునాది వెయ్యాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా క్రమశిక్షణతో కూడిన విద్యను పొందాలన్నారు. మానవత స్వచ్ఛంద సంస్థ భవన నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మానవత సంస్థ ప్రతినిధి కోటపాటి నారాయణ మాట్లాడుతూ 2025 – 26 విద్యా సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా మండల పరిధిలోని పాఠశాలలలోని చిన్నారులకు అవసరమైన స్టేషనరీ అందించుటలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
అనంతరం డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు ను పాఠశాల సిబ్బంది మరియు మానవతా సభ్యులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జె.వి.సుబ్బారావు,శిగా మోహన్,అర్రిబోయిన రాంబాబు,సుధాకర్ రెడ్డి,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, మానవతా ప్రతినిధులు మహంకాళి నరసింహారావు, గుంటక రామలక్ష్మి, ఉపాధ్యాయులు నరేంద్ర, మారుతీ దేవి, కొల్లూరు వెంకయ్య,పూర్ణచంద్రరావు,హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్