పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

Mana News,పుత్తూరు:- అఖిల భారతీయ క్షత్రియ మహాసభ,(1897) పుత్తూరు వీరిచే కె. యన్. రోడ్డు హిమజ స్కూల్ వద్ద ఎండలు తీవ్ర ముగా ఉన్నందున పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ చేసారు. Dr. రవిరాజు, ఎం. నిశిదా రాజు, కోనేటిరవిరాజు అతిధులు గా విచ్చేసారు.ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు లూజుగా ఉన్న వస్త్రాలు దరించాలి, తప్పనిసరిగా బయట వెళ్లాలంటీ గొడుగు గాని టోపీ వాడుతు, ద్రవ పదార్థాలు,కొబ్బరి నీళ్లు,మజ్జిగ, జ్యూసులు, నీళ్లు బాగా తీసుకొంటే వడదెబ్బ తగలకుండా నివారించ వచ్చాన్నారు, ప్రజలు వీలైంత వరకు 11గంటలనుండి సాయంత్రం 4గంటలవరకు బయట తిరగ కుండా ఉంటే మంచిదాన్నారు. క్షత్రియ మహా సభ ఆంధ్రప్రదేశ్,అధ్యక్షులు చంద్రశేఖర్ రాజు,జనరల్ సెక్రటరీ కోనేటిరవిరాజు, యూత్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం రాజు, తిరుపతి జిల్లా సెక్రటరీ కె. రవీంద్ర వర్మ, ట్రెషర ర్ ప్రసాద్ వర్మ మరియు మెంబెర్స్ రామ్మోహన్ వర్మ, హరి పాల్గొన్నారు.

Related Posts

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు 42 వ డివిజన్ కోటమిట్ట మున్సిపల్ పార్కులో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ…

నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 28:– నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వందలాది కార్యకర్తలు, నాయకులు హాజరు అయ్యారు. అందరితో సంప్రదించిన వైయస్సార్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

  • By RAHEEM
  • April 28, 2025
  • 2 views
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష

విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష

దివ్యాంగులను నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆసరా

దివ్యాంగులను నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆసరా

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్