శ్రీ శ్రీ శ్రీ పేరంటాల వెంగమాంబ తల్లి అమ్మవారికి సమరసత సేవ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా మహిళా విభాగ ఆధ్వర్యంలో సారె కార్యక్రమం..!!

దుత్తలూరు,మనన్యూస్ : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ పేరంటాల వెంగమాంబ తల్లి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఉదయగిరి నియోజకవర్గం లో ఉన్నటువంటి 8 మండలాలకు సంబందించిన గ్రామాల భక్తులు ఈసారె, కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందాలని అన్ని గ్రామాలలో పాడి పంటలతో జీవకోటి మానవాళి అందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని సమరసత సేవా ఫౌండేషన్ మహిళా కార్యకర్తలు నిర్వహణ చేస్తున్నారు. కావున ప్రతి గ్రామం నుండి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సారెగా సమర్పించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబందించిన కరపత్రాన్ని దేవస్థానం ఆవరణలో కార్యనిర్వాహణ అధికారి శ్రీమతి ఉషశ్రీ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది.
ఈ కార్యక్రమన్నీ సమరసత సేవా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా ధర్మ ప్రచారక్ కర్రా భాస్కర్, ఆధ్వర్యంలో శ్రీ వెంగమాంబ తల్లికి సారె కార్యక్రమాన్ని జరిపించారు.ఈ కార్యక్రమం లో సమర సతసేవ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా సహ కన్వీనర్ శ్రీమతి మాలెపాటి స్రవంతి, కలిగిరి మండల మహిళా కన్వీనర్ శ్రీమతి రమాదేవి, మండల సహ కన్వీనర్ శ్రీమతి రాణెమ్మ, జలదంకి మండల మహిళా కన్వీనర్ శ్రీమతి పద్మావతి, వరికుంటపాడు మండల మహిళా సహ కన్వీనర్ శ్రీమతి అంకమ్మ, మాలెపాటి మల్లిఖార్జున,మేకపాటి మాల్యాద్రి నాయుడు, చుండి హరిగోపాల్ రెడ్డి, పాల్గొన్నారు. ఉదయగిరి ఖండా ధర్మ ప్రచారక్ పోరుమామిళ్ల చంద్రశేఖర్,
ఉదయగిరి ఖండ ధర్మ ప్రచారక్ పోరుమామిళ్ల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మంచినీళ్ళగుంటను క‌లుషిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

    మన న్యూస్,తిరుప‌తిః– మంచినీళ్ళ‌గుంట కాలుష్యం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బ‌ర్డ్, మెట‌ర్నీటి ఆస్ప‌త్రుల వ్య‌ర్థాలు భూమిలో క‌లిసిపోవ‌డంతో మంచినీళ్ళ‌గుంట క‌లుషిత‌మైంద‌ని ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, క‌లెక్ట‌ర్ వెంక‌టేష్,…

    ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీలో మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్దిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.విద్యార్దిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మంచినీళ్ళగుంటను క‌లుషిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

    మంచినీళ్ళగుంటను క‌లుషిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

    ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలి

    యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలి

    గూడూరు రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు

    గూడూరు రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

    ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పటిష్ట చర్యలు.. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్

    ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పటిష్ట చర్యలు.. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్