శ్రీ శ్రీ శ్రీ పేరంటాల వెంగమాంబ తల్లి అమ్మవారికి సమరసత సేవ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా మహిళా విభాగ ఆధ్వర్యంలో సారె కార్యక్రమం..!!

దుత్తలూరు,మనన్యూస్ : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ పేరంటాల వెంగమాంబ తల్లి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఉదయగిరి నియోజకవర్గం లో ఉన్నటువంటి 8 మండలాలకు సంబందించిన గ్రామాల భక్తులు ఈసారె, కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందాలని అన్ని గ్రామాలలో పాడి పంటలతో జీవకోటి మానవాళి అందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని సమరసత సేవా ఫౌండేషన్ మహిళా కార్యకర్తలు నిర్వహణ చేస్తున్నారు. కావున ప్రతి గ్రామం నుండి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సారెగా సమర్పించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబందించిన కరపత్రాన్ని దేవస్థానం ఆవరణలో కార్యనిర్వాహణ అధికారి శ్రీమతి ఉషశ్రీ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది.
ఈ కార్యక్రమన్నీ సమరసత సేవా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా ధర్మ ప్రచారక్ కర్రా భాస్కర్, ఆధ్వర్యంలో శ్రీ వెంగమాంబ తల్లికి సారె కార్యక్రమాన్ని జరిపించారు.ఈ కార్యక్రమం లో సమర సతసేవ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా సహ కన్వీనర్ శ్రీమతి మాలెపాటి స్రవంతి, కలిగిరి మండల మహిళా కన్వీనర్ శ్రీమతి రమాదేవి, మండల సహ కన్వీనర్ శ్రీమతి రాణెమ్మ, జలదంకి మండల మహిళా కన్వీనర్ శ్రీమతి పద్మావతి, వరికుంటపాడు మండల మహిళా సహ కన్వీనర్ శ్రీమతి అంకమ్మ, మాలెపాటి మల్లిఖార్జున,మేకపాటి మాల్యాద్రి నాయుడు, చుండి హరిగోపాల్ రెడ్డి, పాల్గొన్నారు. ఉదయగిరి ఖండా ధర్మ ప్రచారక్ పోరుమామిళ్ల చంద్రశేఖర్,
ఉదయగిరి ఖండ ధర్మ ప్రచారక్ పోరుమామిళ్ల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    *భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ నుడ్సెన్ ఎలక్ట్రికల్ & ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ప్రారంభించింది.*అధిక-ప్రభావ పరిశ్రమ సహకారాల ద్వారా డీప్ ఇండియాలో సాంకేతిక ప్రాప్యతను వేగవంతం చేయడానికి మరియు అవకాశాలను విస్తరించడానికి ఒక సాహసోపేతమైన వ్యూహాన్ని…

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల గ్రామానికి చెందిన రేణుమాల లాజర్ (వయస్సు 62) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సహకారులతో కలిసి పని చేస్తున్న సమయంలో ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎల్ఎస్ఇ గ్రాడ్యుయేట్ తోట జసింతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

    • By RAHEEM
    • June 28, 2025
    • 2 views
    ఎల్ఎస్ఇ గ్రాడ్యుయేట్ తోట జసింతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    • By RAHEEM
    • June 28, 2025
    • 3 views
    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    • By RAHEEM
    • June 28, 2025
    • 4 views
    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్  క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

    సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన