గూడూరు రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు

గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2024-25 రోటరీ సంవత్సరంగూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2024-25 రోటరీ సంవత్సరం విజయవంతం చేసినందుకు అద్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి జి.జి. నాయుడు కలిసి కృతజ్ఞతాభివందన సభ శుక్రవారం రాత్రి బోమ్మిరెడ్డి రోటరీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ,రోటరీ లో మా టెన్యూర్ లో చాలా సేవాకార్యక్రమాలు చేపట్టినామని ,నా వరకు నాకు చాలా సంతోషంగా, సంతృప్తి గా ఉందని, సేవాకార్యక్రమాలు చేయుటకు విరాళాలు ఇచ్చిన దాతలకు, క్లబ్ విజయవంతం గా నడిపించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించిన సీనియర్ రోటరియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రోటేరియన్ డాక్టర్ రాజేంద్ర కుమార్,రోటేరియన్ డాక్టర్ రమణయ్య ,రోటేరియన్ డాక్టర్ పటేల్ డాక్టర్ స్వరాజ్యం దంపతులు మరియు సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, సరస్వతి శిశు మందిరం పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడివేడు విద్యార్థులకు నొట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.మన గూడూరు రోటరీ క్లబ్ మెంబరైన పిడిజీ బోమ్మిరెడ్డి సురేంద్ర గారు 2025-28 టెన్యూర్ రోటరీ జోన్ 7 కు’రీజనల్ రోటరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గా ఎన్నికైనందుకు వారిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిడిజీ సురేంద్ర గారు ప్రసంగిస్తూ, తనకు జరిగిన సత్కారం నాకు ధన్యవాదాలు తెలిపారు మరియు రోటరీ ఇంటర్నేషనల్ గురించి ముఖ్య విషయాలు తెలిపారు అందు ముఖ్యంగా రోటరీ లో మహిళా సభ్యులను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మరియు రోటరీ ఫౌండేషన్ కు చేయూతనిచ్చి తోడ్పడాలని తెలిపారు. అసిస్టెంట్ గవర్నర్ రోటేరియన్ వాసు గౌడ్ ప్రసంగిస్తూ, సురేంద్ర గారికి శుభాకాంక్షలు తెలిపారు మరియు ఆయన ఇంకెన్నో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నానని మరియు అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి టెన్యూర్ లో చాలా సేవాకార్యక్రమాలు చేసారని ముఖ్యంగా పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమం వీధి సైన్ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని వారికి అభినందనలు తెలిపారు. పిడిజీ మునిగిరీష్ ,మేజర్ డొనార్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి మరియు పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దశరధరామిరెడ్డి ప్రసంగిస్తూ, అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి టెన్యూర్ లో క్లబ్ విజయవంతంగా నిర్వహించారని వారికి అభినందనలు తెలిపారు. అద్యక్షుడు శ్రీధర్ రెడ్డి తన టెన్యూర్ సహాయసహకారాలు అందించినందరిని మెమెంటో లతో సత్కరించారు.కార్యదర్శి జిజి నాయుడు వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.తరువాత అతిధులు అందరికీ విందుభోజనం ఎర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ రోటేరియన్స్, ఇన్నర్ వీల్ సభ్యులు,పురప్రముఖులు పాల్గొన్నారు. విజయవంతం చేసినందుకు అద్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి జి.జి. నాయుడు కలిసి కృతజ్ఞతాభివందన సభ శుక్రవారం రాత్రి బోమ్మిరెడ్డి రోటరీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ,రోటరీ లో మా టెన్యూర్ లో చాలా సేవాకార్యక్రమాలు చేపట్టినామని ,నా వరకు నాకు చాలా సంతోషంగా, సంతృప్తి గా ఉందని, సేవాకార్యక్రమాలు చేయుటకు విరాళాలు ఇచ్చిన దాతలకు, క్లబ్ విజయవంతం గా నడిపించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించిన సీనియర్ రోటరియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రోటేరియన్ డాక్టర్ రాజేంద్ర కుమార్,రోటేరియన్ డాక్టర్ రమణయ్య ,రోటేరియన్ డాక్టర్ పటేల్ డాక్టర్ స్వరాజ్యం దంపతులు మరియు సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, సరస్వతి శిశు మందిరం పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడివేడు విద్యార్థులకు నొట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.మన గూడూరు రోటరీ క్లబ్ మెంబరైన పిడిజీ బోమ్మిరెడ్డి సురేంద్ర గారు 2025-28 టెన్యూర్ రోటరీ జోన్ 7 కు’రీజనల్ రోటరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గా ఎన్నికైనందుకు వారిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిడిజీ సురేంద్ర గారు ప్రసంగిస్తూ, తనకు జరిగిన సత్కారం నాకు ధన్యవాదాలు తెలిపారు మరియు రోటరీ ఇంటర్నేషనల్ గురించి ముఖ్య విషయాలు తెలిపారు అందు ముఖ్యంగా రోటరీ లో మహిళా సభ్యులను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మరియు రోటరీ ఫౌండేషన్ కు చేయూతనిచ్చి తోడ్పడాలని తెలిపారు. అసిస్టెంట్ గవర్నర్ రోటేరియన్ వాసు గౌడ్ ప్రసంగిస్తూ, సురేంద్ర గారికి శుభాకాంక్షలు తెలిపారు మరియు ఆయన ఇంకెన్నో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నానని మరియు అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి టెన్యూర్ లో చాలా సేవాకార్యక్రమాలు చేసారని ముఖ్యంగా పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమం వీధి సైన్ బోర్డు …

  • Related Posts

    పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

    మన న్యూస్ తవణంపల్లె జూన్-28 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, కాణిపాకం పట్నం గ్రామానికి చెందిన ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అందజేశారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే మురళీమోహన్ ‌కార్యాలయంలో కాణిపాక పట్నం గ్రామానికి…

    పెరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు

    వెదురుకుప్పం, మన న్యూస్ ప్రతినిధి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెరుమాళ్ళుపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ జన్మదినోత్సవం పురస్కరించుకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పెద్దఎత్తున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

    పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

    ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

    ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

    పెరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు

    పెరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ జన్మదిన వేడుకలు

    నా పుట్టినరోజు ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ ఆరు ఎలక్ట్రిక్ సైకిలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    నా పుట్టినరోజు ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ ఆరు  ఎలక్ట్రిక్ సైకిలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    పాలసముద్రం తాళ్లూరి శివా ను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    పాలసముద్రం తాళ్లూరి శివా ను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

    మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.