సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-14

కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో సామాన్య భక్తుడిగా వ్రతానికి హాజరైన ఆయన, సాధారణ భక్తులతో కలిసి క్రింద కూర్చుని వ్రతంలో పాల్గోన్నారు. అనంతరం సంకటహర చతుర్ధి వ్రతం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్న అనంతరం ప్రధాన ఆలయంలో శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తుల పల్లకిని తన భుజాలపై ఆయన మోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “సంకటహర చతుర్ధి వ్రతం మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి శాంతి, సంతోషాలను కలిగిస్తుందన్నారు. భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మనలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచుల కిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..