మత్తు పదార్థాల నిర్మూలన ఖై పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

మాన న్యూస్, నారాయణ పేట: సోమవారం రోజు కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని డిఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ రవాణా జరగకుండా కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో, పన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుతుందని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ ఆంజనేయులు, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పరమేష్ పాల్గొన్నారు.

Related Posts

జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు

మీర్పేట మన న్యూస్ ;- మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలాజీ టెంపుల్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీ గజములతో సబితా ఇంద్రా…

తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తనయుల రక్తదానం

నాగోల్. మన న్యూస్ ;- ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం..సమాజసేవకులు,మార్గదర్శకులు,మానవతావాది, ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53 వ జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాగోల్ లో వారి కార్యాలయంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వైయస్ షర్మిల రెడ్డి 12న కడపకు రాక—ఎన్.డి విజయ జ్యోతి.

వైయస్ షర్మిల రెడ్డి 12న కడపకు రాక—ఎన్.డి విజయ జ్యోతి.

వైసిపి నాయకులు నాగిరెడ్డి మృతి బాధాకరం—రాజగోపాల్ రెడ్డి

వైసిపి నాయకులు నాగిరెడ్డి మృతి బాధాకరం—రాజగోపాల్ రెడ్డి

ఏఐవైఎఫ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా లోకేష్,మధు ఏకగ్రీవ ఎన్నిక—ప్రభాకర్

ఏఐవైఎఫ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా లోకేష్,మధు ఏకగ్రీవ ఎన్నిక—ప్రభాకర్

రైతులకు నైపుణ్య అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం

రైతులకు నైపుణ్య అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం