త్రిబుల్ ఆర్ తో తితిదే క్షత్రియ ఉద్యోగులు ఏపీ ఉపసభాపతికి ఘన సన్మానం తిరుపతి నవంబర్
మన న్యూస్: త్రిబుల్ ఆర్ గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి రఘు రామకృష్ణమ రాజును తిరుమల తిరుపతి దేవస్థానం క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు రుద్రరాజు గురు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో తితిదే ఉద్యోగులు గురువారం…
జిల్లాలో ప్రథమ స్థానం మల్లుర్ పాఠశాల జిల్లా విద్యాధికారి రాజు
మన న్యూస్: నిజాం సాగర్ ,జుక్కల్ , జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో మల్లూరు జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని సౌమ్య, భావన ,మీనాక్షి లు మొదటి స్థానంలో సత్తా చాటారు.నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ మల్లూరు జడ్పిహెచ్ఎస్…
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మన న్యూస్: సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ…
జ్యోతిరావు పూలే కు నివాళి
మన న్యూస్: హాత్మా జ్యోతరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర నాయిబ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి . సదాశివం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా…
మాలల సింహ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మన న్యూస్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో డిసెంబర్ 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మాలల సింహ గర్జన కామారెడ్డి జిల్లా…
డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ఘనంగా ప్రారంభం
మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో దాదా పీర్ నేతృత్వంలోని డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా బిజెపి…
మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నీ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారం నందు అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గోడపర్తి వంశీ నూతనంగా నిర్మించబడిన ఆర్ డి మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నూతన ప్రారంభోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం ముఖ్యఅతిథిగా…
ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు
ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను…
ప్రజల పక్షాన ఉండే పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు
మన న్యూస్: అశ్వాపురం బుధవారం రాత్రి అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం కాసబోయిన శ్రీనివాస్,అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, హాజరై మాట్లాడుతూ మల్లెలమడుగు గ్రామంలో, పేదలకి…
ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేయాలి. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్
మన న్యూస్: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఎయిర్బస్సు డ్రైవర్లు కు లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తున్న సర్కులర్లు ప్రకారం జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ ,పీఎఫ్, సెలవులు వంటి కార్మిక చట్టాలని…