పనిచేసిన చేతులకు పట్టెడన్నానికి దూరం చేస్తారా! చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికుల ఆవేదన*
ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి: నవంబర్ 16 ఏలేశ్వరం మండలంలో చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులు,రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద…
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలాధికారులకు వినతి పత్రం.
తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ : జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వినతి పత్రం. తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలంలోని జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ సుధాకర్ కి ఎంపీడీవో రెడ్డి బాబు,కి…
త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న కుమ్మరవలస గిరిజన ప్రజలు, పట్టించుకోలేని సంబంధిత అధికారులు
పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):= పార్వతిపురం మంజం జిల్లా పాచిపెంట మండలంలో రెండు నెలలకు పైగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోవడం వలన గెడ్డ ఊట చలమనీరు కలుషితనీరు త్రాగి రోగాలు మారిన పడుతున్న కుమ్మరివలస గిరిజనులు త్రాగునీటి సమస్య…
ఆశ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి,
పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఆశ వర్కర్స్ యూనియన్ పాచిపంట మండలం నాయకులు జలుమూరి చండి పి. నిర్మల కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నాయకులు కే.మల్లేశ్వరి కస్తూరి పోలమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు…
బూత్ ఎన్నికల కమిటీ సభ్యులు ప్రత్తిపాడులో సమావేశం*
ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 16 నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వ్ 2024లో భాగంగా బూత్ కమిటీ ఎన్నికలకి సంబంధించి శనివారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా…
పంటలు అధిక దిగుబడికి పంచగవ్యపాచిపెంట వ్యవసాయ అధికారి తిరుపతి రావు
పాచిపెంట, నవంబర్ 16( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలం లో పంచగవ్య తో అన్ని రకాల పంటలు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని పాచిపెంట వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. శనివారం నాడు మండలం విశ్వనాధపురం గ్రామంలో…
దామినెడులో లక్ష రూపాయల కాపర్ వైరు, బోరు మోటారు చోరీ
తిరుపతి రూరల్,నవంబర్ 16, (మన న్యూస్ ) తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేడులో సుమారు లక్ష రూపాయల విలువైన వ్యవసాయ బోరు మోటారు కాపర్ వైరుని దొంగలు చోరీ చేశారు.సంబధిత బాధిత రైతు పి. సుబ్రహ్మణ్యం రెడ్డి గత కొంతకాలంగా…
రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవు ఎస్ఐ రాజ్ కుమార్
మన న్యూస్:మండల వ్యాప్తంగా ఉన్న రైతులు వరి ధాన్యం కుప్పలను రహదారిపై ఆరబోసి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకూడదని ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కుప్పలను రోడ్లపై ఆరబోయవద్దని హెచ్చరించారు. వాహనదారులు కొన్ని…
మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలి మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు
మన న్యూస్ : మణుగూరు, ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు మణుగూరుమండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి. నాగరాజు లకు వినతి పత్రాలు…
కార్తీక దీపపు శోభను సంతరించుకున్న శివాలయాలు భక్తులతో పోటెత్తిన సీతంపేట శివాలయం
మన మన న్యూస్ : పినపాక నవంబర్, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. చింతబయ్యారం,సీతం పేట ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమ శివుడికి ఇష్టమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా…