అలంపూర్ నదికి హారతి
మన న్యూస్: గద్వాల జిల్లా నవబంర్ 16 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కార్తిక పౌర్ణమి పురస్కరించుకొనిశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే…
బాలకార్మిక వ్యవస్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా, బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా”అభినవ్ ” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్
Mana News ;- “ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని…
కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు మణిరత్నం !!!
Mana Cinema:- ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు…
జి పి డి పి పై శిక్షణ
తవణంపల్లి నవంబర్ 15 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, డిజిటల్…
కరాటి చంద్ర కు తెలుగు తమ్ముళ్ల సన్మానం
తిరుపతి, నవంబర్ 15, మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కరాటే చంద్ర ని తెలుగు తమ్ముళ్లు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విజయానికి కృషి చేసిన వ్యక్తులకు నామినేటెడ్…
రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా మూదీ నారాయణస్వామి*
ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 15 రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏలేశ్వరం నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మూదీ నారాయణస్వామిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా…
నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ*
ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి)నవంబర్ 15 అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు…
నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేశ్వరం ,మన న్యూస్ :-అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు చేసినా ఫారెస్ట్…
పల్లె నిద్రలో సమస్యలు పరిష్కారం
పాచిపెంట,మన న్యూస్:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం దృష్ట్యా టిడిపి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పాచి పెంట మండలం పద్మాపురం పంచాయతీ బట్నాయక వలస…
బిర్షా ముండా గిరిజనులలో విప్లవ స్ఫూర్తి రగిలించిన స్వాతంత్ర సమరయోధుడు సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, అమేర్థ గ్రామపంచాయతీ గ్రామసభలో దర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతరం…