అత్యుత్తమ స్కూల్ గా ప్రతిష్టాత్మక ‘జీ’ అవార్డు అందుకున్న కిడ్జీ స్కూల్.-దేశంలోని టాప్100 లో ఒకటిగా చందానగర్ కిడ్జి స్కూల్

మన న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ కిడ్జీ స్కూల్ కు అరుదైన గౌరవం దక్కింది.దేశంలోనే 2300 అధిక సెంటర్స్ తో కిడ్జి స్కూల్స్ కలిగి ఉన్న స్కూల్స్ లలోని 100 ఉత్తమ స్కూల్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన…

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

మన న్యూస్: డంగ్పేట్ లోని ప్రజా భవన్ లో సాక్షి సీనియర్ రిపోర్టర్ కర్నాటి చండిశ్వర్, పద్మావతి ల కూతురు కీర్తి, కార్తికేయ ల వివాహ మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నియోజక…

చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చట్టాలపై అవగాహన సదస్సు : ఎస్సై వెంకటసుబ్బయ్య

Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం విద్యార్థి విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోస్కో కేసులు, సైబర్ క్రైమ్స్ , మైనర్ డ్రైవింగ్ వాటి వలన జరిగే…

నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి నేతలు

Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: నారా రామమూర్తి నాయుడు గారు మాజీ శాసనసభ్యులు, చంద్రగిరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వెదురుకుప్పం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని…

జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్ లు పరిష్కరించాలి: జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ స్వామి

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం కార్వేటినగరం సీనియర్ జర్నలిస్టులు శనివారం జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెదురుకుప్పం మండల పరిషత్ సూపెరిండెంట్ నాగమణి,…

గ్రామాల సమస్యలు అన్నిటిని చెప్పండి పరిష్కరిస్తాజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.అనంతరంబిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవచ్చారు. వీలైనంత త్వరగా…

కస్టమర్లు,శ్రేయోభిలాషులతో జ్యువెలరీ ఎగ్జిబిషన్ షో ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

మాన న్యూస్ : నవంబర్ 16నుండి 24వరకుదిల్సుఖ్నగర్, నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మలబార్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యవెలరీ ఎగ్జిబిషన్ ను కస్టమర్లు,శ్రేయోభిలాషులతో శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా…

గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శులకే

తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం…

గోడ కూలి భావన నిర్మాణ కార్మికుడు మృతి రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సాలూరు నవంబర్16( మన న్యూస్ ):= వివరాల్లోకి వెళితే పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ సమీపంలో నల్ల శంకర్రావు (45) భావన నిర్మాణ కార్మికుడు పట్టణంలో మండాది మాధవరావు కు చెందిన…