బొడ్డపాడు లో స్కూల్ బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మన న్యూస్ పాచిపెంట డిసెంబర్9: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోబొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూలు బిల్డింగు నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన. పోయ్ శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వాలునిర్లక్ష్యం కారణంగా పిల్లలకు చదువుకు దూరం అవుతున్నారని స్కూల్ బిల్డింగు నిర్మాణం చేపట్టి గిరిజన ప్రాంతంలో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గిరిజన గ్రామంలో చదువుకున్న పిల్లలకు గ్రామంలో సొంతంగా నిర్మించుకున్న చిన్నపాటి పాక లో చదువు చెప్తున్నారని ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెంటనే స్కూలు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పీవోలు ఆదేశాలు జారీ చేసి ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రభుత్వంపై నివేదికలు పంపాలని అన్నారు ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన హిల్ టాప్ గ్రామాల్లో నేటికీ భూత వైద్యం చెల్లింగు చేతబడులు పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వైద్యం పట్ల కూడా అవగాహనలేదని దీనంతటికీ కారణం చదువు లేకపోవడమే చిన్న వయసులో బాల్యవవాహాలు దీని కారణంగా రక్తహీనత వంటి జబ్బులతో మరణాలకు దగ్గరవుతున్నారని అధికారులు యుద్ధ ప్రాతిపదికన శ్రద్ధ వహించి బొడ్డపాడు గిరిజన గ్రామం వద్ద బడి పిల్లలకు స్కూలు బిల్డింగు శాంక్షన్ సేవించి వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు ఏజెన్సీ గిరిజన గ్రామాలపై శ్రద్ధ వహించకపోతే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అన్నారు. పోయి శ్రీరామ్ ఎస్ ఆదయ్య మాట్లాడుతూ స్కూలు బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టి మా ప్రాంతం గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని కోరారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి