శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని నూతన శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి చేతుల…
నేడు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రాక
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 10 గంటలకు హెలీకాప్టర్లో నిజాంసాగర్కు చేరుకోనున్నారు.అనంతరం ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్కు…
మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలికేటి దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వండి విద్యార్థినులకు అందజేయాలని
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో, ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ…
జీడిపిక్కల కార్మికులకు పలువురి మద్దతు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత 26 రోజులుగా ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో జీడిపిక్కలు ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు పలువురు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏ ఐ సి సి టి యు…
ఘనంగా ఆంధ్రా భద్రాద్రి రూపకర్త చాట్ల పుష్పా రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ఆంధ్రా భద్రాద్రి శ్రీరామ సేవక్ కమిటీ ఆధ్వర్యంలో సేవాతత్పరుడు చాట్ల పుష్పారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి దివ్య క్షేత్రం వద్ద పుష్పారెడ్డితో శ్రీరామ…
శ్రద్ధా శ్రీనాథ్ “కలియుగమ్ 2064’’ జనవరిలో విడుదల !!!
Mana News;- ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064’’ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా జనవరిలో విడుదలకు…
బిజెపి సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం*
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు:ప్రత్తిపాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు కందా వీరాస్వామి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల నియామకం,పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాడు,ఏలేశ్వరం రూరల్ మండలాల పరిశీలకులు…
ఘనంగా గీతా జయంతి వేడుకలు
మన న్యూస్: తిరుపతి కపిల్ తీర్థం రోడ్ లోని మలయాళ సద్గురు సేవ సమాజం నందు బుధవారం గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములుసముద్రాల దశరధి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదే…
ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రుద్రరాజు శ్రీదేవి రాజు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజు
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 11 రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన రుద్రరాజు శ్రీదేవి రాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్…
కందుల గుర్రప్ప నాయుడు మృతి బాధాకరంపాడే మోసిన సర్పంచ్ బడి సుధా యాదవ్
మన న్యూస్: తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కందల గుర్రప్ప నాయుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. సర్పంచ్ బడి సుధా యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా…