పాల వ్యాను ఢీకొని మృతిమూడు సంవత్సరాల పాప మృతి
బంగారుపాళ్యం డిసెంబర్ 19 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఏ నేత్ర వయస్సు మూడు సంవత్సరాలు తండ్రి ఏ ధరణి బాబు ఈ పాప తన ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఏపీ 39 యుఎస్ 7751…
అరగొండ అపోలో ఆసుపత్రిలో అధునాతన భుజం మార్పిడి శస్త్ర చికిత్సలు
తవణంపల్లి డిసెంబర్ 19 మన న్యూస్ చిత్తూరుజిల్లా, తవణంపల్లి మండలం,అధునాతన వైద్యం తో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని , అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్…
తప్పుడు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ఇండ్లను పర్యవేక్షించారు. ఎలాంటి తప్పులు లేకుండా…
సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలోని పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలోఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్జి ల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్…
అనారోగ్య సమస్యలతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం,జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బి.కోటేశ్వరరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తమ కార్యాలయంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 8,58,320/-రూపాయల…
విశాలాంధ్ర జాతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
మన న్యూస్:శ్రీకాళహస్తి ప్రజల పక్షాన నిలబడి విశాలాంధ్ర జాతీయ దినపత్రిక పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని తన స్వగృహంలో విశాలాంధ్ర దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం…
మరమ్మతులు చేసారు గుంతలు మరిచారు నాసిరకంగా చెందుర్తి రహదారి మరమ్మత్తు పనులు పూర్తిస్థాయిలో పూడ్చని గుంతలు – ప్రయాణికులు ఆగ్రహం
మన న్యూస్: రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు,అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లు శిధిలమ వుతున్నాయని పలువురు…
భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
మన న్యూస్: కాకినాడ, డిసెంబర్ 18: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మరో ఆరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్ లో…
వన్నెపూడి లో సత్యహరిచంద్ర, సీతారామరాజు నాటక ప్రదర్శనలు
మన న్యూస్: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధ గురువారాల్లో సత్య హరిచంద్ర అల్లూరి సీతారామరాజు నాటకళా ప్రదర్శనలు నిర్వహించారు. సత్య హరిచంద్రలో హరిశ్చంద్రుడిగా కరెడ్ల బాబ్జి దొడ్డిపట్ల సత్యనారాయణ చంద్రమతిగా నంది అవార్డు గ్రహీత…
అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్ళాలి అధికార సిబ్బంది కి ఎంపీపీ ప్రమీల హితవు
మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట గ్రామ పంచాయతీలలో అధికారులు,సిబ్బంది కలసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల హితవు పలికారు. గురువారం నాడు మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీడీవో బి జే…