స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే అపోలో గ్రూప్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ముఖ్య ఉద్దేశం

తవణంపల్లి మార్చి 1 మన న్యూస్

చిత్తూరుజిల్లాపూతలపట్టుతవణంపల్లి: గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అపోలో గ్రూప్ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఏర్పాటుచేసిన అక్షయ ధార పథకంలో భాగంగా మండలంలోని గల్లా వాళ్ళ ఊరు , ఎగుతడకర పంచాయతీ వెంకటాపురం గ్రామాలలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గురుకువారిపల్లి నరోత్తం రెడ్డిశనివారంప్రారంభించారు ఈ సందర్భంగా నరోత్తం రెడ్డి మాట్లాడుతూఅపోలో గ్రూప్ చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తన సొంత మండలానికి మంచి చేయాలనిఎంతోప్రతిష్టాత్మకంగా అరగొండ అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా మండలంలో పలుసేవాకార్యక్రమాలనునిర్వహిస్తున్నామనితెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఉద్దేశంతో అపోలో గ్రూప్ ఆధ్వర్యంలో మండలంలో దాదాపు 20 గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లనుఏర్పాటుచేశామనితెలిపారు.ఈసేవాకార్యక్రమాలను చేయడానికి అపోలో గ్రూప్స్ డైరెక్టర్ ఉపాసన ఎంతో ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని వివరించారుఈకార్యక్రమంలో మండల జడ్పిటిసి భారతి మధు కుమార్ ఎంపీటీసీఇంద్రాణిగంగయ్య నాయకులు గాంధీ బాబు జొన్న గురకల రాజశేఖర్ రెడ్డి టి పుత్తూరు పాలాక్షి రెడ్డి, భూపతి నాయుడు టోటల్ హెల్త్ సి సి ఓరాంబాబు అపోలో ఫార్మసీ డిజిఎం సత్యరెడ్డి అపోలో హాస్పిటల్స్ పి ఆర్ ఓ కమ్రుద్దీన్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు