ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎట్టేరి దేవరాజులు

*మన న్యూస్ ఎస్ఆర్ పురం :-* ఎస్ఆర్ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49.కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి ఎట్టేరి దేవరాజులు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా స్థాయి ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా…

ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా భాస్కరరావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా కోమటి భాస్కరరావు కు అవార్డు లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎం అండ్ హెచ్ ఓ ఎం…

పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:బోదాసు నర్సింలు,కేశయ్య,లింగన్నపేట్,మండలం గంభీరావుపేట్,రాజన్న సిరిసిల్ల జిల్లా,పి‌ఎస్ మాచారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినా విషయం ఏమనగా తన కొడుకు అయిన బోదాసు యెల్లంపేట్ గ్రామము,మాచారెడ్డి మండలంనకు చెందిన బోదాసు నందిని మమత తో 5సం.రాల క్రితం వివాహం గత…

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మనన్యూస్,గద్వాల:జోగులాంబ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై సోమవారం గద్వాల పట్టణ పోలీసులు దాడులు చేశారు.గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు…

అనంత్ బజాజ్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ లో మెరిసిన మ్యాచ్ పాయింట్ క్రీడాకారులు

మనన్యూస్,ఎల్,బి,నగర్:అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ అండర్ 11 గర్ల్స్ డబుల్స్ విభాగంలో మ్యాచ్ పాయింట్ అకాడెమీ క్రీడాకారిణులు లట్టాల శాన్వి,ఎవిలిన్ ప్రియాంక్ జోడి అద్భుతమైన ఆటతో బంగారు పతకం గెలుచుకున్నారు క్వార్టర్ ఫైనల్స్ లో గోపిచంద్…

గవర్నర్ ను కలిసిన వృక్ష జీవి డాక్టర్ మార్కండేయులు

మనన్యూస్,నాగోల్:గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఆహ్వానం మేరకు వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు హాజరవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నర్ గౌరవనీయులు సుధా జిష్ణు దేవ్ వర్మాజీ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి…

ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు

మనన్యూస్,కామారెడ్డి:నియోజకవర్గ అభివృద్ధి కొరకు MRR గ్రాంట్స్ లో బీటి రోడ్స్పునర్నిర్మాణం మరియు మరమ్మతుల.కొరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది క్యాసంపల్లి…

మా పూర్వీకుల భూములను కబ్జా చేస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు

మనన్యూస్,కామారెడ్డి:గాంధారి మండల కేంద్రానికి చెందిన బంజ నాగయ్య వారసులైన బంజ శంకర్ అప్ప, బంజ సంగప్ప,బంజరాజప్ప లు తమ తాతల నాటి భూమి సర్వే నెంబర్ మూడులో ఉన్న స్థలాన్ని మండల కేంద్రానికి చెందిన బమన్ రవి అనే వ్యక్తి ఇతరులతో…

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భిక్కనూర్ ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరం కొండ అంజయ్య

మనన్యూస్,కామారెడ్డి:భిక్కనూర్ గ్రామంలో ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరాం కొండ అంజయ్య జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కైరం కొండ అంజయ్య మాట్లాడుతూ బిక్కనూరు గ్రామంలో 18/1/2018 సంవత్సరంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకోవడం జరిగిందని రూరల్…

చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షులుగా తవణంపల్లి కాణిపాకం వార్త రిపోర్టర్ ఆర్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

తవనంపల్లి జనవరి 27 మన న్యూస్ సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల అధికారులు సాటి గంగాధరం చల్లా జయ చంద్రల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఆర్…