నిజాయితీగల ఆఫీసర్ ఏవో సాయి శాంతన్ కుమార్ లంచం కోసం ఆశించే వ్యక్తి కాదు

ఎసిబి రైడ్ పై అధికారులు పూర్తిస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలి సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,అశ్వాపురం మండలంలో ఏవో సాయి శాంతన్ పై ఏసీబీ దాడి జరగడం దురదృష్టకరమని,మండల వ్యవసాయ శాఖ అధికారిక రైతుల పక్షపాతిగా 24…

మంచినీటి సమస్య ఉందా?ఈ నెంబర్ కు ఫోన్ చేయండి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:త్రాగునీరు రాకపోయినా,పైప్ లీకేజీ ఉన్న ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అయినా మంచినీటి సమస్య తలెత్తి అధికారులు నిర్లక్ష్యం వహించినా అధికారులకు తెలియక…

శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు

టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్.. వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో వెలివేశాం.నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు… మనన్యూస్,తిరుపతి:దేవస్థానానికి వచ్చే భక్తుల…

మెడిక‌ల్ హ‌బ్ గా తిరుప‌తిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃమెడిక‌ల్ హ‌బ్ గా తిరుప‌తిని తీర్చిదిద్దేంకు ఎన్డీఏ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన చికిత్స పేద‌ల‌కు అందించేందుకు ఆధునాత‌న వైద్య ప‌రిక‌రాల‌ను దాత‌లు అందించేందుకు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు.గురువారం ఉద‌యం రుయా ఆస్ప‌త్రిలోని…

సంచాలకులు రుపోజ్ దత్తము ను కలిసిన నూతన కార్యవర్గం.

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇటీవల నూతన కార్యవర్గము నియామకం జరిగింది.గురువారం అర్థ గణాంక శాఖ సంచాలకులు రుపోజ్ దత్తము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ ప్రణాళిక శాఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో…

చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు.

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కార్యవర్గము ఏర్పాటయింది.ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్,ప్రధాన కార్యదర్శి ముజీబని,హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్,కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ సమక్షంలో అధ్యక్షుడిగా వరకాల ప్రవీణ్ కుమార్,ఉపాధ్యక్షురాలుగా నాంపల్లి…

మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా. ఆర్ సి మునికృష్ణ ప్రమాణ స్వీకారం….

మనన్యూస్,తిరుపతి:మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా.ఆర్ సి మునికృష్ణ ప్రమాణ స్వీకారం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి.షేక్ మహబూబ్ బాషా పాల్గొని ఆర్సి ముని కృష్ణ కు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

కమాండ్ కంట్రోల్ రూం చిల్డ్రన్ పార్కులను సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంబించిన మల్టి జోన్ 1ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి

కమాండ్ కంట్రోల్ రూమ్,,చిల్డ్రన్ పార్కులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని,ప్రారంభించిన మల్టీ జోన్1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి మనన్యూస్,కామారెడ్డి:సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరు భాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలను,దేవునిపల్లి పోలీస్ స్టేషన్ చిల్డ్రన్ పార్కును,సదాశివ నగర్…

టీ,జే,యు జర్నలిస్ట్ యూనియన్ డైరీ అదనపు కలెక్టర్ ఆవిష్కరణ

మనన్యూస్,కామారెడ్డి:కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ని అదనపు కలెక్టర్ వి. విక్టర్ ఆవిష్కరించారు సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాపురావు,జిల్లా అధ్యక్షులు ప్రసాద్, మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారన్నారు.తెలంగాణ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి.ఎం మహేష్ స్వేరో

ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్ ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి…