ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు.. జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం!
Mana News :- ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు.…
జగన్ కు ప్రతిపక్ష హోదా పై స్పీకర్ రూలింగ్- క్షమిస్తున్నాం..!!
Mana News , అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభ లో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ పైన స్పీకర్ స్పందించారు. సభ లో నిబంధనలు వివరించారు.…
వరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పాలు పంపిణీ.
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఏలేశ్వరం నగర టిడిపి పార్టీ కార్యాలయం నందు టిడిపి యువ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో దివంగత వరుపులరాజా…
కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ను కలిసిన స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సందీప్
హ్యాక్-ఫ్రీ సైబర్ ప్రో లాక్ కాన్సెప్ట్ అమలుపై చర్చ మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ ను కలసి,హ్యాక్-ఫ్రీ సైబర్ ప్రో లాక్, సైన్స్ అండ్ టెక్నాలజీ…
రెండవ రోజు కొనసాగిన ఆర్టీసీలో రిలే నిరాహారదీక్షలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:డ్రైవర్ ఎస్ వి రమణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టీసీ డిపో లో ఉన్న అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్…
ఉత్తమ లైన్ మెన్ గా కుంచె సింహాచలం. అవార్డు అందించిన డి ఈ వీరభద్రరావు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ప్రజలకు 24 గంటలు అదుబాటులో వుండే విభాగాలలో ఒకటైన విద్యుత్ శాఖలో అత్యధిక ప్రతిభ కనభరిచిన అధికారులకు విద్యుత్ శాఖ ఉన్నాధికారులు అవార్డు ప్రతిభాపత్రాలు అందజేసారు.మార్చి4 న లైన్ మెన్స్ డే సందర్భంగా జగ్గంపేట డివిజన్…
సీఎం మార్పు ఊహాగానాలు, ఖర్గేను కలిసిన డీకే
Mana News, న్యూఢిల్లీ: కర్ణాటక లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను మంగళవారంనాడు కలుసుకున్నారు.డీకే శివకుమార్ కర్ణాటక సీఎం…
స్మోక్ బాంబులతో.. అట్టుడికిన సెర్బియా పార్లమెంటు!
Mana News, ఇంటర్నెట్ డెస్క్: ప్రతిపక్షాల నిరసనలతో సెర్బియా పార్లమెంటు (Serbia Parliament) అట్టుడుకింది. స్మోక్ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసరడంతో రణరంగంగా మారింది.వీటితోపాటు కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో…
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..
Mana News :- హైదరాబాద్, మార్చి 04: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆమెను హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
ప్రేమతో నిండిన హృదయమే నిజమైన సంపద,కరకగూడెం ఎస్సై రాజేందర్
ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం వలస ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ మనన్యూస్,పినపాక నియోజకవర్గం:కరకగూడెం: ప్రేమతో నిండిన హృదయమే నిజమైన సంపదని కరకగూడెం ఎస్సై రాజేందర్ అభిప్రాయపడ్డారు.మంగళవారం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్సి కింద్రాబాద్’సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో…