రాజధాని అమరావతిలోని అనంతవరం లో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమం
రాజధాని అమరావతిలోని అనంతవరం లో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవం కార్యక్రమం.మన న్యూస్ ,అమరావతి /నెల్లూరు:రాజధాని అమరావతిలోని అనంత వారంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లోభాగంగా వణ మహోత్సవ కార్యక్రమానికిహాజరుకానున్న సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం…
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పొంగూరు నారాయణ
అభివృద్ధి,సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకొన్న డాక్టర్ పొంగూరు నారాయణ .మన న్యూస్, నెల్లూరు :రాష్ట్ర పురపాలక ,పట్టణాభి వృద్ధి శాఖామంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ విజయ పరంపర కొనసాగిస్తూ ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు…
సూపరిపాలనకు ఏడాది అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో దీపావళిని తలపించే వేడుకలు
మన న్యూస్ ,నెల్లూరు:*నిరాదరణకు గురైన వారే తన బంధువులు.*కనీస అవసరాలు లేని వారే తన ఆత్మీయులు అనే విధంగా. *ప్రజాక్షేత్రంలో తాను చూసిన కష్టాలను తీరుస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ .*కష్టం వస్తే పవనన్నకు చెప్తాం అని ప్రజలనుకునే అంత…
పీడ విరగడై ఏడాది…. జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు: *సుపరిపాలనకు ఏడాది.*డిస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ వేడుకలు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని క్రిమినల్ నాయకుల దుశ్చర్యలకు బలైన. *ప్రజలు ఊపిరి పీల్చుకున్న రోజు ఇది.*వెన్ను కన్ను అని రోడ్ల మీదకు వస్తే ప్రజలు తన్ని పంపించే పరిస్థితి ఉందని…
సర్వేపల్లి ప్రజలకు మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి )పై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు….. కాకాని పూజిత
మన న్యూస్, వెంకటాచలం :*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు.*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు…
పాఠ్య పుస్తకాలు పంపిణీ..ఎంఈవో అమర్ సింగ్
మనన్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో అమర్ సింగ్ పంపిణీ చేశారు. మండలానికి 1 నుండి 10 వ తరగతి వరకు 6157 పుస్తకాలు వచ్చాయి.వాటిని…
సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
మన న్యూస్,నిజామాబాద్, రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించినా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.అర్జీదారుల…
దొంగల పార్టీగా మారిపోయిన వైసీపీ……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్ , సర్వేపల్లి *2024 జూన్ 4…ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం లభించిన రోజు .*సీఎం కుమారుడిగా రూ.43 వేల కోట్లు దోచేసిన వ్యక్తి దేశంలోనే కాదు…ప్రపంచంలోనే జగన్ రెడ్డి తప్ప మరొకరు ఉండరేమో.*వైసీపీ పాలనలో దళిత బిడ్డలను బలితీసుకుని ఇప్పుడు…
బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ బారషాహీద్ దర్గా లో ఏర్పాట్లపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష సమావేశం.
మన న్యూస్, నెల్లూరు రూరల్ ,జూన్ 5: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీదు వేడుకలను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర మునిసిపల్ కమీషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో…
మన న్యూస్ – గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రత్యేక కథనం – అభిప్రాయ సేకరణ ఫలితాలు – మండలాల వారీగా
మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు…