కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా పార్టీ…
నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ -ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గుణ్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే…
సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
శ రక్షణ సైనికుల సహాయార్థం రూ.5 లక్షల విరాళందాతృత్వాన్ని చాటుకున్న పీజీ హాస్టల్ యజమాని జ్యోతి కృష్ణ
మన న్యూస్,తిరుపతి, :-దేశం కోసం విరోచితంగా పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం తిరుపతిలోని పీజీ హాస్టల్స్ యజమాని జ్యోతి కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకొని రూ. 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఎన్.సి.సి…
మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం-ఇండోర్ క్రికెట్ కోర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం,మన న్యూస్.. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డి పల్లె గ్రామంలో రుషేంద్ర రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఇండోర్ క్రికెట్ కోర్టును,స్టేజి…
సమస్యలు మీరు చెప్పడం ఆలస్యం నేను చిటికలో పరిష్కరిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ప్రజా సమస్యలు మీరు చెప్పడమే ఆలస్యంగా ఉన్నది నేను వాటిని చిటికలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్న అంటూ అని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం మండల…
రెండో పంటలో నీటి పొదుపు కీలకం………. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్, సర్వేపల్లి ,మే 9:– అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలి. *ఎక్కువ దిగుబడి కోసం ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలి.సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు వద్ద కోడూరు కాలువలో మరమ్మతులను శుక్రవారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు…
ఇందుకూరుపేట మండలం, నిడుముసలి చెన్నకేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్ ,కోవూరు ,మే 9:– చెన్నకేశవ స్వామి వారి అనుగ్రహంతో నిడుముసలి గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆకాంక్షించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర…
రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కు ఆహ్వాన పత్రిక అందజేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 9:– నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15వ తేదీన పెద్ద ఎత్తున 339 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కి ఆహ్వాన పత్రికతో పాటు రూరల్…
ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఅన్నదాన కార్యక్రమం.
మన న్యూస్, గూడూరు, మే 9:– తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మే 9 తేదిన శుక్రవారం కృప సేవా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన…