పీడ విరగడై ఏడాది…. జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు: *సుపరిపాలనకు ఏడాది.*డిస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ వేడుకలు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని క్రిమినల్ నాయకుల దుశ్చర్యలకు బలైన. *ప్రజలు ఊపిరి పీల్చుకున్న రోజు ఇది.*వెన్ను కన్ను అని రోడ్ల మీదకు వస్తే ప్రజలు తన్ని పంపించే పరిస్థితి ఉందని తెనాలిలో నిరూపితమైంది.నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ నందు జనసేన నాయకులు చీడపీడలన్నీ తొలగిపోయి పండగ వాతావరణం మొదలైన నేటికి ఏడాది చీడపీడలన్నీ తొలగిపోయి భోగి పండుగను తలపించే రోజు అని భోగి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……….ప్రజల స్వేచ్ఛను హరించి భయభ్రాంతులకు గురిచేసి వారు ఎవరైనా రాక్షసులతో సమానం. వైసీపీ రాక్షస నాయకులను ఇంటికి పంపిన రోజు అందుకే వేడుకలు చేయాల్చుకోమని నాయకులు పిలుపునిచ్చారు.ప్రజల పీడలను తొలగించి రోజు గా భోగి, అధికారంలోని వచ్చినప్పటి నుంచి సంబరాలు చేసుకునే సంక్రాంతి,పేదల జీవితాల్లో వెలుగు నింపే దీపావళి అన్ని ఒకేరోజుగా ఈరోజు జరుపనున్నాం.రోజు ఇది కల్తీ మద్యంతో చావులకు మైనింగ్ అక్రమ తవ్వకాలకు రౌడీ ఎమ్మెల్యేలకు భగవంతుని దోపిడీ చేస్తున్న నాయకులకు అంత స్థలాలపై దస్తావేజులపై తమ ఫోటోలు వేసుకున్న అగంతుకులకు చమర గీతం పాడిన రోజు అని అన్నారు.ఈరోజు తెల్లవారుజామున నుండి ఒక వేడుకలా భోగి పండుగ నాడు చీడ పీడలన్నీ తొలగిపోయే విధంగా భోగి,పీడ విరగడై ఏడాది అనే దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది అని అన్నారు.కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పధం లో ముందుకు నడుస్తుందని నిదర్శనంగా ప్రజల జీవితాల్లో సంక్రాంతి మొదలైంది అనే విధంగా…సంక్రాంతి వాతావరణాన్ని తీసుకువస్తూ అన్ని ముంగిళ్ళ లో కార్యకర్తలు రంగోలి అని అన్నారు.ఈ రోజు సాయంత్రం కూడా అభివృద్ధి లేక అల్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి దీపావళి మొదలైన రోజుగా బాణసంచా కాల్చి ఉత్సవాలు అని అన్నారు.కూటమి సుపరిపాలన ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అనే విధంగా ఈ రోజున కార్యక్రమం జరగడం జరుగుతుంది అని అన్నారు. వైసీపీ నాయకత్వం చూస్తుంటే వెన్నుపోటు ఎవరికీ అనేది అర్థం కాలేదు వాళ్ళ వారి అక్రమ సంపాదనకు నిజంగా ప్రజలు వెన్నుపోటు పొడిచారు అని అన్నారు.క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోశారు ప్రజలు. అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు సమతవ్యం చేస్తూ కూటమి నాయకులు ముందుకు వెళ్తున్నారు అని అన్నారు.విలాసాలను దూరం పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకులను చరిత్రలో చూశాను.నేడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. విలాసవంతమైన జీవితాన్ని వదిలి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతిరోజు శ్రమిస్తున్నారు అని అన్నారు.ఎన్నడూ వెలుగును చూడని గ్రామాలకు చిరు దివ్వెలు వెలిగిస్తూ పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు గ్రామాలకు,తండాలకు సైతం రోడ్లను వేస్తూ రాష్ట్ర అభివృద్ది సాధిస్తున్నారు అని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంలో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గర్వించతగేటట్లు చేస్తున్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి జిల్లా లో జనసైనికుల గౌరవాన్ని,బాధ్యతలను సగర్వంగా ముందుకు సాగిస్తూ,మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న ఏపీ టిట్కో చైర్మన్,జిల్లా పర్యవేక్షకులు,జాతీయ మీడియా ప్రతినిధి క్రమశిక్షణ విబాగ హెడ్ వేములపాటి అజయ్ గారికి సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం… అని అన్నారు.దాదాపు 2000 మందికి ఉచితంగా విద్యను,స్త్రీల కు స్వయం ఉపాది అందిస్తూ నారాయణ గారి ప్రగతి, సాధిస్తున్నారు అని అన్నారు.రూరల్ లో గ్రామాలను సుందరీకరణ చేస్తూ అత్యంత ఆధునిక నగరంగా శ్రీధర్ అన్న తయారు చేస్తున్నారు అని అన్నారు.ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా కూటమి పరిపాలన సాగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,జనసేన పార్టీ జిల్లా కార్యాలయం జమీర్,లీగల్ సెల్ నాయకులు శ్రీరామ్,రూరల్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి,సీనియర్ నాయకులు ఏటూరి రవికుమార్,వక్ఫ్ బోర్డ్ స్టేట్ డైరెక్టర్ అభీద్ మీర్జా,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,వీర మహిళ విజయలక్ష్మి,శాంభవి, ప్రవల్లిక,రిషి యాదవ్,గుర్రం కిషోర్,సుల్తాన్ భాష,యాసిన్,షఫీ,షాన్ వాజ్,అలేఖ్,ఐటి కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ,మహేష్ శర్మ,పవన్ యాదవ్,వెంకట్ యాదవ్,వెంకటేశ్వర్లు,మనోజ్ ప్రసాద్ యాదవ్,పేనేటి శ్రీకాంత్,సురేష్,బాలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి