విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!

Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి,ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఖలేద్ లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……

నెల్లూరు సిటీ నియోజకవర్గం మినీ మహానాడుకు విశేష స్పందన

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:నెల్లూరు గోమతి నగర్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు . ఈ మినీ మహానాడుకు నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీకార్యకర్తలు ,నాయకులు ,అభిమానుల తో కొలహాలంగా జరిగింది.పసుపుమయం గా…

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు ,మే 18:అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పిమరీ ముష్కరుల పీచమణిచిన భారత ప్రధానికి, సైన్యానికి దేశప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు.ఆదివారం…

నెల్లూరు వి ఆర్ సి ఆధునీకరణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ,ఆయన కుమార్తె షరణి

మన న్యూస్, నెల్లూరు ,మే 18:నెల్లూరు వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆమె కుమార్తె షరీనితో కలిసి పరిశీలించారు…హై స్కూల్ లో ఏర్పాట్లపై ఇండోర్ ప్లే ఎక్విప్ మెంట్ ఏర్పాటుపై…

నెల్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి వేడుకలు

మన న్యూస్, నెల్లూరు, మే 18 :నెల్లూరు, స్టోన్ హౌస్ పేట ,పప్పుల వీధి ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 18: *నెల్లూరులో కెవిఆర్ పెట్రోల్ బంక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగిన తిరంగా ర్యాలి.*వేలాదిగా తరలి వచ్చి స్వఛ్ఛందంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న ప్రజలు. *వందేమాతరం, భారత్ మాతాకి జై…

నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తలు సైనికులా పనిచేస్తున్నారు…….. ఏపీ వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:*నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్యకర్తల కష్టం ఎప్పటికీ వృధా…

భారత దెబ్బకు చిగురుటాకుల వణికిన పాకిస్తాన్…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ ,ముత్తుకూరు, మే 17:*యుద్ధం కొనసాగితే నామరూపాలు కోల్పోతామనే పాక్ కాళ్లబేరం.”ఆపరేషన్ సింధూర్ విజయంతో హీరోగా ప్రధానమంత్రి మోదీ. ముత్తుకూరులో శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……..ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నిర్వహించిన…

నెల్లూరులో జర్నలిస్ట్ కరుణానిధి కుమార్తె శ్రీ వైష్ణవి కు బిటెక్ బంగారు పథకాలు

మన న్యూస్, నెల్లూరు ,మే 18:* వావింటపర్తి శ్రీవైష్ణవికి _ బి.టెక్ బంగారు పతకాలునెల్లూరు నగరానికి చెందిన వావింటపర్తి శ్రీవైష్ణవికి అనంతపురంలోని జవహర్లాల్ నెహ్ర టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU-A) బి-టెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో రెండు బంగారు పతకాలను ప్రకటించింది.…