పేకాట రాయుళ్లు పై కేసు నమోదు— ఎస్సై శ్రీకాంత్.

గోపవరం: మన న్యూస్: జూన్ 15: గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి తూర్పు వైపున పేకాట ఆడుతున్న ఆరు మందిని ఆదివారం ఎస్సై శ్రీకాంత్ అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 6100 రూపాయల నగదును మరియు పేకాట ముక్కలు లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాటతో ప్రజల్లో ఆర్థిక, సామాజిక నష్టాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా యువకులు ఇలాంటి బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని వారు అన్నారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారి హెచ్చరించారు.

  • Related Posts

    దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

    మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శింగరాయకొండలో 7వ తరగతి చదువుతున్న దేవినేని భవ్యశ్రీ భారత్ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ తరపున నిర్వహించిన “ది లార్జెస్ట్ కూచిపూడి నృత్యం” కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించి తన…

    నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు

    మన న్యూస్, నెల్లూరు: *జెండా ఊపి యువత పోరు కార్యక్రమాన్ని ప్రారంభించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*యువత సమస్యల పై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున.*నెల్లూరు ఓల్డ్ జడ్పీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

    దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు

    నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు

    నెల్లూరులో వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

    మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

    మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…