విమాన ప్రమాదంలో అసువులు బాసిన మృతులకు ఘన నివాళులు అర్పించిన వైయస్సార్సిపి శ్రేణులు..

శంఖవరం / అన్నవరం మన న్యూస్ (అపురూప్): అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘననివాళులు అర్పిస్తూ వైస్సార్సీపీ ఇంచార్జి “ముద్రగడ గిరిబాబు” ఆదేశాల మేరకు అన్నవరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక పెద్ద రావి చెట్టు సెంటర్ వద్ద గల అంబేద్కర్ కూడలి నుండి మార్కెట్ లో గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ ని నిర్వహించారు. ఈ సందర్బంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం, స్థానిక సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ, ఈ దుర్గటన చాలా విచారకరమైనదాని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు సరమర్ల మధుబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక వైస్సార్సీపీ నేతలు వాణిజ్య విభాగం అధ్యక్షులు గణేసుల బాబ్జి, బలువు హరిబాబు, బత్తుల రవి కుమార్, బి ఎస్వి ప్రసాద్, రాయి శ్రీనివాస్, వార్డు సభ్యులు సింగంపల్లి రాము, కొండి సూరిబాబు, కాండ్రకోట రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    బద్వేల్, జూన్ 23: మన న్యూస్: జీవో నెంబర్ 5కి వ్యతిరేకంగా బద్వేల్ ఆర్డీవో కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం సచివాలయ ఉద్యోగులు భారీగా నిరసన వ్యక్తం చేశారు ‘…

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    • By RAHEEM
    • June 23, 2025
    • 5 views
    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    • By RAHEEM
    • June 23, 2025
    • 4 views
    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్