పెద్దనాపల్లిలో గుబ్బాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

ఘన స్వాగతం పలికిన బుద్ధ బ్రదర్స్ మరియు ఆలయ కమిటీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుచున్న గుబ్బాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకి సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్,ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు,యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు ఘన స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సత్యప్రభని సన్మానించి తీర్ద ప్రసాదాలు అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గుబ్బాలమ్మ అమ్మవారి 12 వ జాతర మహోత్సవం సందర్బంగా కుంకుమ పూజలు,కోలాట నృత్యాలు,వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించామని తెలిపారు.అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పెదకంశెట్టి గోవిందరావు,బుద్ధ నానాజీ,బుద్ధ నాగభూషణం,బొడ్డేటి వినోద్, దాడి గంగాధర్,బూర అనూష,కాళ్ళ రామకృష్ణ,మళ్ళ పార్వతయ్య, కోడెల మురళీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):- జీవితంలో కష్టపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని స్టార్ లైట్ ఫౌండేషన్ సభ్యులు గునపర్తి అపురూప్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికారి (డి…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ప్రజల మధ్య ఆర్థిక అడ్డంకులను తొలగించి సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యం పొందడం కోసం వాష్ రుణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ మేనేజర్ కె. శ్రీనివాస్ సూచించారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

    అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

    శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

    శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,