శంఖవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుందని అర్హత కలిగిన విద్యార్థులు మే 22 ముందే ఆన్ లైన్ లో వెబ్సైట్ apms.apcfss.in నందు దరఖాస్తు…

కష్టపడిన కార్యకర్తలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది..మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని మగ్ధంపూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ అధ్యక్షులు అజయ్,ఉపాధ్యక్షులు మోయిన్…

బూర్గుల్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఎన్నిక..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు బూర్గుల్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ…

కోవూరు నియోజకవర్గం అభివృద్ధే శ్వాసగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 20:- జాతరలా మినీ మహానాడు – లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- పదవులు శాశ్వతం కాదు.. ప్రజా సంక్షేమంలో రాజీ పడం- ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం- కోవూరు…

కావలిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తిన పురవీధులు….

మన న్యూస్, కావలి, మే 20 : కావలి శాసనసభ్యులు దగు మాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన భారత సైనికులకు మద్దతుగా చేసిన తిరంగా యాత్ర మువెన్నెల జెండాలతో వందేమాతరం నినాదాలతో భారత మాతాకీ జై అనే…

తెలుగుదేశం మహానాడు కీలక కమిటీల్లో సభ్యులుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ ఈ నెల 27 నుంచి కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడులో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌కి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రి నారా లోకేష్‌ కన్వీనర్‌గా 12 మందితో కూడిన…

పేదల అండగా ముఖ్యమంత్రి సహాయనిది…. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు ,రూరల్ మే 20:నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 మందికి మంజూరైన రూ.19లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం బాధితులకు అందజేసిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో…

తెలుగుదేశం మహానాడు భోజన ఏర్పాట్లు కమిటీ సభ్యుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 20:మే 27 నుంచి కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించే మహానాడుకు సంబంధించి భోజన ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమించారు.…

గూడూరులో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

.మన న్యూస్,గూడూరు ,మే 20:ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ,ఆధ్వర్యంలో, లక్ష్య ఫౌండేషన్ మరియు డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల,…

మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి సహకారంతో రాష్ట్రస్థాయి 24వ ర్యాంకు సాధించిన రేవూరు నిషిత

మన న్యూస్, నెల్లూరు ,మే 20: నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందించిన సంపూర్ణ సహకారంతో ఈ నెలలో జరిగిన ఈసెట్ -2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో(ఈసెట్ హల్ టిక్కెట్ నెంబర్ :- 75180020060)…