

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16 :
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్ములా వన్ కారు రేసు కేసు లో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయనకు మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను జడ్పీ మాజీ చైర్మన్ దఫేధార్ రాజు కలసి మద్దతు తెలిపారు.