Tag: #trendingNews

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్…

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

ఎస్ఆర్ పురం, మన న్యూస్..నా ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతా అని.. కొంతమంది నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని… వీరుఎన్ని అసత్య ఆరోపణలు చేసిన నాలో తుది శ్వాస ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతాయని కటికపల్లి సర్పంచ్ మార్కొండయ్య అన్నారు.…

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

మన న్యూస్, సాలూరు జూలై 11:- సాలూరులో సిపిఎం సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డోలీలా మోత లేకుండా అన్ని గ్రామాలకి సదుపాయాలు కల్పించాలి కోటియా సరిహద్దు…

108, 102, 1962 అంబులెన్సుల తనిఖీ – సేవలపై దృష్టి – ప్రథమ చికిత్సలో లోపాలుంటే కఠిన చర్యలు,హెచ్చరికలు

నారాయణపేట, మన న్యూస్ జూలై 11 :- జిల్లాలోని వివిధ మండలాల్లో సేవలందిస్తున్న 108 (వైద్య అంబులెన్స్), 102 (అమ్మ ఒడి), 1962 (మొబైల్ వెటర్నరీ) అంబులెన్సులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు, మందులు,…

తిరుపతిలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు – ఘనంగా సన్మానం

తిరుపతి,Mana News, జూలై 11:-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తిరుపతిలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి ని కలిసిన స్థానిక నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు…

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా 8వ రోజు తిప్పవరపాడు గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ సూపరిపాలన…

12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళనున్న మున్సిపల్ కార్మికులు. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని పురవీధులలో సి.ఐ.టి.యు జెండాలు…

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం…

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఉరవకొండ, మన న్యూస్ : ఒకే వ్యక్తి మరణానికి రెండు వేర్వేరు రాష్ట్రాల్లో మరణ ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయన్న విచారణ ఉరవకొండ మండలంలో బయటపడింది. అధికారులు విధివిధానాలు పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సంఘటన ఆరోపణలను తెస్తోంది. ఘటన వివరాలు:అనంతపురం…

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఉరవకొండ, మన న్యూస్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు, బెళుగుప్ప ఇంచార్జ్ మరియు జిల్లా మహిళా మోర్చా నాయకురాలు దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ…