Tag: #trendingNews

ప్రజాస్వామ్యంలో దాడులు మంచి సంస్కృతి కాదు ఎమ్మెల్సీ

గూడూరు, మన న్యూస్ :- రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడం అమానుషమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విలేకరుల…

నిరవధిక సమ్మెకు సిద్ధం…. మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మికులు,నాయకులు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోని ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 12వ తేది శనివారం అర్ధరాత్రి నుండి…

జాతీయ స్థాయిలో ఘనత: సర్పంచ్ హనుమంతరెడ్డికి రెండవ స్థానం

ఉరవకొండ, మన న్యూస్: భారత నాణ్యతా మండలి (BIS) దేశవ్యాప్తంగా సర్పంచ్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి *“సర్పంచ్ సంవాద్”* మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కూడేరు మండలం, పి. నారాయణపురం సర్పంచు హనుమంతరెడ్డి జాతీయ స్థాయిలో గ్రామాభివృద్ధి మరియు భవిష్యత్…

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

సింగరాయకొండ మన న్యూస్ :- భద్రత నిబంధనలు పాటించకుండా రహదారి పై వాహనాలు నడపడం ప్రమాదకరమని మీ ప్రాణం మీ భద్రత అని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వర రావు వాహన చోదకులకు హితవు చెప్పారు. శుక్రవారం టంగుటూరు కొండపి రోడ్డు లోని…

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్…

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

ఎస్ఆర్ పురం, మన న్యూస్..నా ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతా అని.. కొంతమంది నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని… వీరుఎన్ని అసత్య ఆరోపణలు చేసిన నాలో తుది శ్వాస ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతాయని కటికపల్లి సర్పంచ్ మార్కొండయ్య అన్నారు.…

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

మన న్యూస్, సాలూరు జూలై 11:- సాలూరులో సిపిఎం సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డోలీలా మోత లేకుండా అన్ని గ్రామాలకి సదుపాయాలు కల్పించాలి కోటియా సరిహద్దు…

108, 102, 1962 అంబులెన్సుల తనిఖీ – సేవలపై దృష్టి – ప్రథమ చికిత్సలో లోపాలుంటే కఠిన చర్యలు,హెచ్చరికలు

నారాయణపేట, మన న్యూస్ జూలై 11 :- జిల్లాలోని వివిధ మండలాల్లో సేవలందిస్తున్న 108 (వైద్య అంబులెన్స్), 102 (అమ్మ ఒడి), 1962 (మొబైల్ వెటర్నరీ) అంబులెన్సులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు, మందులు,…