తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…
సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…
పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…
పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, మక్తల్ సీ ఐ రామ్ లాల్.
మన ధ్యాస నారయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల…
షార్ట్ సర్క్యూట్ తో అన్నదమ్ముల గుడిసెలు దగ్ధం, 14 లక్షల ఆస్తి నష్టం.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధమైన సంఘటన నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుడిసెల కుర్మన్న తండ్రి…
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. 2025 26 మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా ఆహ్వానం పలుకుతూ కళాశాల…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, ధన్వాడ ఎస్సై రాజశేఖర్.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక…
రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : 175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు. 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్…
మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…
అప్పులు కట్టలేక వ్యక్తి మృతి
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి…