విపత్తు నిర్వహణపై ఒక్క రోజు శిక్షణ శిభిరం పరోపకార లక్షణాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి : ప్రిన్సిపల్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు శనివారం విపత్తు నిర్వహణపై (డిజాస్టర్ మేనేజ్మెంట్ ) పై విద్యార్ధులకు ఒక్క రోజు శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి…