Month: October 2025

భైరవరం ఎంపీటీసీ పరిధిలో అభివృద్ధి పనులకు కొత్త ఊపు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కి ప్రజల కృతజ్ఞతలు..!!!

దుత్తలూరు, అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్ ):/// ఉదయగిరి నియోజకవర్గం ముద్దుబిడ్డ, శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాయకత్వంలో భైరవరం ఎంపీటీసీ పరిధి అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. తెలుగుదేశం పార్టీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు…

అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..!నాడు హైదరాబాద్‌, నేడు విశాఖ అభివృద్ది సీఎం చంద్రబాబుకే సాధ్యం. అంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..”!

గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి..,!ఎన్డీఏ ప్రభుత్వం కృషితోనే గూగుల్ డేటా సెంటర్ రాక..,,!..డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..!సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! ఉదయగిరి…

డిసిసి రేసులో ఏలే మల్లికార్జున్ పేరు హాట్‌టాపిక్ – యువ నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి – కార్యకర్తలతో మమేకమైన వ్యక్తి.

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 15:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది.మండల కేంద్రానికి చెందిన మల్లికార్జున్ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది.…

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పిస్తున్న చంచల బాబు యాదవ్,,,జీఎస్టీ పై పెను మార్పులు తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..!!!

మన ధ్యాస న్యూస్,వరికుంటపాడు అక్టోబర్ 14 : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ పై విప్లవాత్మకమైన పెనుమార్పులు తీసుకొని వచ్చి జిఎస్టి వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చంచల బాబు యాదవ్…

పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం…

ఉదయగిరి మండలం లో పలు ఉన్నత పాఠశాల ల నందు విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు…!

ఉదయగిరి అక్టోబర్ 13(మన ధ్యాస న్యూస్ ):/// రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం ఉదయగిరి మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో బాధ్యతలు తీసుకున్నారు.విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు, స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్…

ఉదయగిరి మండలం నందు ఉన్నత పాఠశాల లో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు…!

ఉదయగిరి అక్టోబర్ 13(మన ధ్యాస న్యూస్):// రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం ఉదయగిరి మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో బాధ్యతలు తీసుకున్నారు.విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు, స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసన్,సమక్షంలో…

వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్‌డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ…

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తుపంతగాని వెంకటేశ్వర్లుహైకోర్టు న్యాయవాది

విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది…

గురుకుల విద్యార్ధుల మృతి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు

మన ద్యాస, సాలూరు :- జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరకు ఎంపి డాక్టర్ తనూజా రాణి ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ రామ సుబ్రమణియన్ ని కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం…